Tag : #TeluguNews

హైదరాబాద్హోమ్

మంత్రి శ్రీధర్ బాబుతో విక్టోరియా విప్ లీ టార్లామిస్ భేటీ

Satyam News
విక్టోరియా(ఆస్ట్రేలియా) శాసనమండలి ప్రభుత్వ విప్ లీ టార్లామిస్ శనివారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ప్రధానంగా...
పశ్చిమగోదావరిహోమ్

పోలవరం ఎమ్మెల్యేపై దాడి: పరిస్థితి ఉద్రిక్తం

Satyam News
ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నం చోటుచేసుకుంది. పార్టీ నిర్మాణ సారథుల ఎంపిక కమిటీకి దరఖాస్తు చేసుకునేందుకు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే బాలరాజు మీడియాతో మాట్లాడుతున్న...
హైదరాబాద్హోమ్

నాలుగు కమిషనరేట్ల  పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ

Satyam News
తెలంగాణ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ సి.వి. ఆనంద్ గురువారం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో...
ముఖ్యంశాలుహోమ్

రెండు పెళ్లిళ్లు..సహజీవనం..అక్రమ సంబంధం..చివరకు మర్డర్

Satyam News
హర్యానాలోని హిసార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సహజీవనం చేస్తున్న మహిళను ఆమె భాగస్వామి కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని 32 ఏళ్ల పూజగా గుర్తించగా, నిందితుడు 28...
సంపాదకీయంహోమ్

తప్పుడు మాటలతో తికమక జగన్

Satyam News
జగన్ వ్యూహాత్మక తప్పిదాలతో వైసీపీ దివాలా తీసే పరిస్థితికి వచ్చేసింది. రౌడీ షీటర్లను మాత్రమే పరామర్శించడం, నేరాలను ప్రోత్సహించడంతో బాటు రాజధాని అమరావతిపై విషం కక్కడంతో ఆ పార్టీలో కొనసాగేందుకు సీనియర్ నాయకులే భయపడుతున్నారు....
కడపహోమ్

వీబీజీ రామ్ జీ పథకం ప్రారంభించిన చంద్రబాబు

Satyam News
తిరుపతి జిల్లాలోని ముక్కాపారిపల్లెలో నిర్వహించిన వీబీజీ రామ్ జీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా అమలుకానున్న వీబీజీ రామ్ జీ పథకం ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే కోడూరు...
జాతీయంహోమ్

చైనా సరిహద్దు వద్ద భద్రత పెంచిన భారత్

Satyam News
చైనా సరిహద్దును మరింత పటిష్టం చేసే చర్యలకు భారత్ ఉపక్రమించింది. చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఐదు సమగ్ర యుద్ధ బృందాల ఏర్పాటు ప్రక్రియను బుధవారం అధికారికంగా ప్రారంభించింది. ఆదేశాలు అందిన 24 గంటల్లోనే లక్ష్యాలపై...
ప్రత్యేకంహోమ్

వాట్సాప్ కొత్త ఫీచర్: వివరాలు ఇవే

Satyam News
వాట్సాప్ వినియోగదారులకు కొత్త ఫీచర్ ప్రవేశ పెట్టింది. దాని గురించి మీకు తెలుసా? తెలియకపోతే ఆ వివరాలను ఇక్కడ ఇస్తున్నాం… చదవండి. వాట్సాప్ వినియోగదారుల గోప్యతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ ఈ కొత్త సౌకర్యం...
ప్రత్యేకంహోమ్

దంపతుల ఆత్మహత్య: అనాథగా 5 నెలల బిడ్డ

Satyam News
రంగారెడ్డి జిల్లాలోని జన్వాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకున్న దంపతులు ఒకే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులను బలసాయి, పద్మగా...
చిత్తూరుహోమ్

తిరుపతి మిస్సింగ్: గుంటూరు జిల్లాలో కనిపించిన మృతదేహం

Satyam News
తిరుపతి జిల్లాలో మిస్సింగ్ కేసుగా నమోదు అయిన ఒక మహిళ గుంటూరు జిల్లాలో మృతదేహంగా కనిపించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మే 28న తిరుపతి జిల్లా గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మానగర్‌కు...