Tag : #SatyamNews

ప్రపంచంహోమ్

ఉక్రెయిన్ వద్ద వాణిజ్య నౌకపై దాడి: భారతీయుడి మృతి

Satyam News
ఉక్రెయిన్‌లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరిన ఓ వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరగడంతో భారతీయ నావికుడు మృతి చెందిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని యమునానగర్ జిల్లాకు చెందిన గుర్‌ప్రీత్ సింగ్...
జాతీయంహోమ్

ఐర్లాండ్ నుంచి నడుస్తున్న ఫేక్ సోషల్ మీడియా ఎకౌంట్?

Satyam News
రాజకీయాల్లో కొత్త దనం తీసుకువస్తామని చెబుతున్న కాంక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఐర్లాండ్ నుంచి నిర్వహిస్తున్న ఒక సోషల్ మీడియా ఎకౌంట్ పై ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది. ముంబై పోలీసులకు కాక్రోచ్ జనతా...
జాతీయంహోమ్

ఉగ్రవాదుల దొంగ దెబ్బకు ఓ పోలీసు బలి

Satyam News
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో జమ్మూ కాశ్మీర్ పోలీసు శాఖకు చెందిన ఓ పోలీసు సిబ్బంది మరణించారు. విధుల్లో ఉన్న సమయంలో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు...
హైదరాబాద్హోమ్

సమ్మెలో పాల్గొన్న 4 లక్షల మంది గిగ్ వర్కర్లు

Satyam News
డిమాండ్ల సాధన కోసం గిగ్ వర్కర్లు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె విజయవంతం అయింది. తెలంగాణ యాప్‌ ఆధారిత డ్రైవర్ల ఫోరం (టీఏడీఎఫ్), తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) సంయుక్తంగా...
ప్రత్యేకంహోమ్

ప్రధాని మోడీతో చంద్రబాబు సుదీర్ఘ భేటీ

Satyam News
దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా సమావేశం కావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తాజా...
ప్రపంచంహోమ్

జోర్డాన్ అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడి

Satyam News
జోర్డాన్ లోని అమెరికా స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్–అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సైన్యం మరోసారి ఈ కీలక ప్రకటన చేసింది. జోర్డాన్‌లోని అజ్రాక్ ప్రాంతంలో ఉన్న మువాఫ్ఫాక్...
ప్రత్యేకంహోమ్

ఇథనాల్ శాతాన్ని ఇప్పటిలో పెంచేదిలేదు…

Satyam News
పెట్రోలు ఇథనాల్ మిశ్రమ శాతాన్ని పెంచే ప్రతిపాదన ఇప్పటిలో లేదని కేంద్రం ప్రకటించింది. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతం అమల్లో ఉన్న 20 శాతం కంటే పెంచే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి...
ప్రపంచంహోమ్

ఒకే ఆట… 665 ఏళ్లుగా…. మరో సారి…

Satyam News
ఒకే ఆట ఆ దేశంలో 665 ఏళ్లుగా ఆడుతున్నారు. ఆ దేశం ఏమిటంటే టర్కీ. వారు ఆడే ఆట మన దేశంలో ఆడే మల్లయుద్ధం లాంటిది. వంటికి ఆలివ్ ఆయిల్ రాసుకుని మరీ చేసే...
ప్రపంచంహోమ్

ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన అమెరికా

Satyam News
చావుదెబ్బతిన్న అమెరికా ఇరాన్ పై ప్రతీకార దాడులు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా దళాలు ఇరాన్‌పై మరోసారి భారీ వైమానిక దాడులు ప్రారంభించాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై...
ప్రత్యేకంహోమ్

జపాన్ ఓపెన్ ఛాంపియన్ గా పీ వీ సింధు

Satyam News
భారత స్టార్ షట్లర్ పీ వీ సింధు తన కెరియర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టైటిల్ ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ...