Tag : #EducationNews

ప్రత్యేకంహోమ్

ప్రశ్నాపత్రాల లీకేజీలపై మరిన్న కఠిన చర్యలు

Satyam News
ప్రశ్నాపత్రాల లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రేపటి మంత్రివర్గ సమావేశంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకున్నది. వరుసగా...
కరీంనగర్హోమ్

తెలంగాణలో నేడు విద్యాసంస్థల బంద్‌కు ఎన్‌ఎస్‌యూఐ పిలుపు

Satyam News
దేశంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోందని, వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఎన్‌ఎస్‌యూఐ రామడుగు మండల అధ్యక్షుడు జవ్వాజి అజమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జూలై 24న...
జాతీయంహోమ్

పేపర్ లీక్ ఘటనలపై ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

Satyam News
నీట్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై పెట్టిన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో త్వరగా పరిష్కరిస్తామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల్లో నిందితులకు వేగంగా శిక్షలు పడేలా కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్...
ప్రత్యేకంహోమ్

నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ పై మోడీ స్పందన

Satyam News
నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ పై ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఈ కేసులో అరెస్టైన నిందితులకు చట్టం ప్రకారం అత్యంత కఠినమైన శిక్షలు పడేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం...
విజయనగరంహోమ్

గిరిజన విద్యార్ధులకు అండగా మంత్రి నారా లోకేష్

Satyam News
విజయనగరం జిల్లాలోని ఎస్.కోట మండలం కురిడి గ్రామ గిరిజన పిల్లల విద్యా సమస్యకు ప్రభుత్వం వేగంగా స్పందించింది. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లేక చిన్నారులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి రావడంతో పాటు పలువురు...
ప్రత్యేకంహోమ్

నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెట్టిన ‘కాక్రోచ్’ వ్యవస్థాపకుడు

Satyam News
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ 21 రోజులుగా కొనసాగిస్తున్న నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు నిలిపివేసి ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి...
జాతీయంహోమ్

అమెరికా నౌకాదళంలో భారతీయ బాలిక

Satyam News
భారతీయ మూలాలు కలిగిన ఒక బాలిక బెటాలియన్ కమాండింగ్ అధికారిగా ఎంపిక కావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. . కేవలం 17 ఏళ్ల వయస్సులోనే క్వీన్స్‌లోని బెంజమిన్ ఎన్. కార్డోజో ఉన్నత పాఠశాలలో...
ప్రత్యేకంహోమ్

కేరళలో ఫీజుల పెంపుపై విద్యార్ధుల నిరసన

Satyam News
ప్రతిపాదిత ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కేరళలో విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. సహకార వృత్తిపర విద్యా అకాడమీ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో ఫీజులను పెంచే నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు కేరళ సచివాలయం వరకు...
ప్రత్యేకంహోమ్

కోచింగ్ సెంటర్ లో మంటలు: 15 మంది విద్యార్ధుల సజీవ దహనం

Satyam News
లక్నోలో సోమవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అలీగంజ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో చెలరేగిన మంటల్లో కనీసం 15 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ...
జాతీయంహోమ్

విజయవంతంగా నీట్ (యూజీ)–2026 పునఃపరీక్ష

Satyam News
నీట్ (యూజీ)–2026 పునఃపరీక్షను దేశవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించినట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఆదివారం జరిగిన ఈ పరీక్షకు భారతదేశంలోని 5,440 కేంద్రాలు, విదేశాల్లోని 14 కేంద్రాల్లో కలిపి 20 లక్షల మందికి...