Tag : #TeluguNews

గుంటూరుహోమ్

పల్నాడులో రూ.3,312 కోట్ల రుణాల పంపిణీ

Satyam News
పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన భారీ క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ బ్యాంకింగ్ సేవలను ప్రజల ఇంటి గడపకు తీసుకెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక సేవల శాఖ, ఎస్‌ఎల్‌బీసీ,...
విశాఖపట్నంహోమ్

మాదకద్రవ్యాల వినియోగంపై భీమిలిలో ర్యాలీ

Satyam News
మాదకద్రవ్యాల వినియోగంపై యువతలో చైతన్యం కల్పించే లక్ష్యంతో విశాఖపట్నం జిల్లా భీమిలిలో శుక్రవారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. “డ్రగ్స్ వద్దు – చదువే ముద్దు” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు...
ప్రపంచంహోమ్

అమెరికా స్థావరాలపై దాడులు ఆపని ఇరాన్

Satyam News
గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులను కొనసాగిస్తూనే ఉన్నది. దాంతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. గత నెలలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో ఇరు దేశాలు...
ప్రత్యేకంహోమ్

అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం నిజమేనా…?

Satyam News
అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకున్నదా? ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెబుతున్న విషయాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తున్నది. అయితే అమెరికా ఎన్నికల్లో చైనా ఎలా జోక్యం చేసుకుంటుంది? అనే ప్రశ్న...
జాతీయంహోమ్

వందేమాతరాన్ని అవమానిస్తే కఠిన శిక్ష?

Satyam News
జాతీయ గీతాన్ని అవమానిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. అందుకోసం రాబోయే పార్లమెంటు సమావేశాలలో ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ ఆనర్ (సవరణ) బిల్లు–2026’ ప్రవేశ పెట్టాలని నిర్ణయం...
జాతీయంహోమ్

No Sleep: నిద్ర పై ఎల్ ని నో తీవ్ర ప్రభావం

Satyam News
ఎల్ ని నో ప్రభావం కేవలం పంటలపైనే కాదు… తాగు నీరు, సాగునీరు పైనే కాదు… మన నిద్రా వ్యవస్థ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. వాతావరణ మార్పుల ప్రభావం కేవలం ఉష్ణోగ్రతల...
ప్రత్యేకంహోమ్

Rath Yatra: పూరీ జగన్నాథ రథోత్సవంలో తొక్కిసలాట

Satyam News
సుప్రసిద్ధ పూరీ జగన్నాథ రథోత్సవంలో అనుకోని సంఘటన జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో వార్షిక రథయాత్ర సందర్భంగా గురువారం భారీగా తరలివచ్చిన భక్తజన సందోహం కారణంగా సింహద్వారం వద్ద...
ప్రత్యేకంహోమ్

ఏపీ ప్రభుత్వంపై కేటీఆర్ ప్రశంసల జల్లు

Satyam News
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, రైతులకు నీటి కొరత తలెత్తకుండా...
హైదరాబాద్హోమ్

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్ విధానం

Satyam News
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను పూర్తిస్థాయిలో డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)  సి.వి....
ముఖ్యంశాలుహోమ్

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీస్ హబ్

Satyam News
సెమీకండక్టర్ల తయారీ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చిప్‌ల తయారీలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోనే తొలి హబ్...