బీసీ వసతి గృహాన్ని సందర్శించిన పాయల్ శంకర్
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంగళవారం శాంతినగర్ లోని బీసీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని ప్రశ్నించారు. నోట్ బుక్కులు,...