స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి సీటు ఖరారు చేయడంతో ఆయన హైకమాండ్పై పోరుకు రెడీ అయ్యారు. సమయం దొరికిన ప్రతీసారి శ్రీహరిని టార్గెట్ చేస్తూ రాజయ్య...
ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది రోడ్డు ప్రమాదంలో నిట్ విద్యార్థిని నిస్సీ (20) అక్కడికక్కడే మృతి చెందగా మరో అయిదురికి తీవ్ర గాయాలు అయ్యాయి....
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి నిరవధిక సమ్మె ప్రారంభించడం జరిగినది. అందులో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం వద్ద...
ములుగు జిల్లా కలెక్టర్ స్వచ్ఛతా హీ సేవా గోడ పత్రిక ను ఆవిష్కరణ చేసారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు నుండి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామపంచాయతీలలో...
ములుగు జిల్లా తాడ్వాయి మండలం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది హైదరాబాద్ నుండి ఏటూరు నాగారం వైపు వస్తున్న కారును మరో బొలెరో వాహనం ఢీ కొట్టింది, ఈ ప్రమాదంలో రాంకుమార్ అనే వ్యక్తి...
ములుగు జిల్లా గౌడ సంఘం ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడు ముసిని పెళ్లి మొండయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలలో ఇంచర్ల, జంగాలపల్లి గౌడ సంఘం అధ్యక్షులుగా జనగం శ్రీనివాస్ గౌడ్ ను అదేవిధంగా ...
ఓటరు జాబితా సవరణ లో భాగంగా వచ్చిన అభ్యంతరాలన్నింటిని వేగవంతంగా పరిష్కరించాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయం లో జిల్లాలోని 9 మండలాలు మరియు గంగారం, కొత్తగూడ...
మల్లంపల్లి మండల జేఏసీ కి 10 గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు పూర్తి మద్దతును తెలిపారు. మల్లంపల్లి మండల జేఏసీ ఆధ్వర్యంలో 10 గ్రామ పంచాయతీ సర్పంచులను, ఎంపీటీసీలను కలిసి మండల ఉద్యమ కార్యాచరణను...
ఈ నెల 8 వరకూ వర్షాలే ఉన్నందున హనుమకొండ లో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రంల ప్రారంభం వాయిదా పడినట్లు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. గురువారం కుడా కార్యాలయంలో...
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతూ ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ కు ములుగు జిల్లా ఎమ్మార్పీఎస్ వినతి పత్రం...