బీజేపీ జనసేన పార్టీల మధ్య పొత్తు ముగిసిపోయినట్లే కనిపిస్తున్నది. విజయవాడ లో జరిగిన భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం అనంతరం భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం...
ఒక వైపు ఎమ్మెల్సీ ఎన్నికలలో వ్యతిరేక ఫలితాలు వస్తుండగా మరో వైపు ‘గో బ్యాక్ సీఎం సార్’ అంటూ విశాఖలో ఫ్లెక్సీలు కనిపించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేకెత్తిస్తున్నది. విశాఖ పట్నంలోని ఆంధ్ర...
మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలని సీనియర్ జర్నలిస్ట్ తిలక్ అన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం లోని మల్కాపురం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో హార్బార్...
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు, సెక్యూరిటి గార్డుల కు ప్రభుత్వ జీవో ల ప్రకారం పెరిగిన జీతాలుతో సహా బకాయిలు మొత్తం చెల్లించకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని ...
ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు) రెండో రోజూ భారీగా ఒప్పందాలు చోటు చేసుకున్నాయి. శనివారం రూ.1.15 లక్షల కోట్ల విలువ చేసే 248 ఒప్పందాలపై...
విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పెట్టుబడుల వర్షం కురిసింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు 340 సంస్థలు ముందుకొచ్చాయని సీఎం జగన్ తెలిపారు. 20 సెక్టార్లలో...
డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మి రాష్ట్ర అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రజా ఆరోగ్యము కుటుంబ సంక్షేమం డైరెక్టర్ (ఎఫ్ ఏ సి) గా, అడిషనల్ డైరెక్టర్ గా...
టీడీపీ బలపరిచిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్సీ అభ్యర్థి చిరంజీవి.. విద్యావంతుడని…కేంద్ర మాజీమంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు. టీడీపీ బలపర్చిన చిరంజీరావు.. పట్ట భద్రుల స్థానం లో నిలబెడితే…మొత్తం విద్యారంగ...
మరోసారి తనను ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్సీ స్థానానికి గెలిపించాలని బీజేపీ అభ్యర్థి మాధవ్ కోరారు. ఈ మేరకు విజయనగరం లో ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎస్వీఎన్ లేక్ ప్యాలస్ లో ఏర్పాటు చేసిన...
జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ(NDMA) మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(SDMA) సహకారంతో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఆఫ్ సైట్ ఫ్ట్ఫ్యాక్టరీస్,6 జిల్లాల్లో ఆన్ సైట్ ఫ్యాక్టరీలలో...