పాత కక్షల కారణంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఆరుగుర్ని అతి కిరాతకంగా నరికి చంపారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నిద్ర మత్తులో ఉన్నవారిపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. అందరూ...
విజయనగరం జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ తో కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్టే అని చెప్పాలి. అయితే ఆదివారం సెలవు రోజు కావడంతో రెండు వందలకు చేరిన ఆ కేసులు సోమవారం ఆ సంఖ్య...
విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ అభిమానుల హడావుడి అంతా ఇంతా కాదు. గాజువాక లోని శ్రీకన్య ధియోటర్ లో పవన్ కల్యాణ్ ఫాన్స్ అతిపెద్ద ప్లెక్సి ఏర్పాటు చేశారు. వకీల్ సాచ్ సినిమా విడుదల సందర్భంగా...
ఒక వైపు దేశ స్వాతంత్య్రం కోసం, మరోవైపు సామాజిక సమానత్వం కోసం పోరాడి వివక్షను జయించిన పోరాట యోధుడు బాబూ జగ్జీవన్ రామ్ అని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు అన్నారు. రేంజ్ కార్యాలయంలో...
ప్రభుత్వం దేశం అభివృద్ది కి చర్యలు తీసుకోవాలి కానీ ప్రభుత్వం రంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి కాదని అఖిల పక్ష కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నేటి...
అర్హులైన అందరూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు సూచించారు. అదే సమయంలో, మాస్క్ లు దరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం,సోషల్ డిస్టెన్స్...
రష్యా నుండి వచ్చిన ఓ ఇంజినీర్ గుండెపోటుతో విశాఖలో మృతిచెందారు. సంఘటనకు సంబంధించి మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రష్యా దేశానికి చెందిన గ్రాచవ్ దిమిత్రి (43) ఈ ఏడాది ఫిబ్రవరి 27న...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు… రైతు సమస్యలపై దేశ వ్యాప్తంగా ఈ నెల 26 నిర్వహిస్తున్న బంద్ లో పాల్గొనాలని ఏపీయూడబ్ల్యూజే విజ్ఞప్తి చేసింది. విశాఖ లోని ఓయూలో విశాఖ స్టీల్ ప్లాంట్...