అరకు నియోజకవర్గంలో అరకు మండల అధ్యక్షుడు బాబురావు ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన ఓటర్లతో సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా అరకు పార్లమెంట్ అధ్యక్షులు మాజీ మంత్రి కిడారి శ్రావణ్...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యంగాస్త్రాలు…! ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి… తన పర్యటనలో కనిపిస్తున్న అభివృధ్ధిపై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా అనకాపల్లి-పాడేరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన అనకాపల్లిలో...
విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్నీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ డీసీపీ(లా & ఆర్డర్) గా పనిచేస్తూ పదోన్నతి పై విశాఖకు వచ్చిన ఆయన 2010 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. ఇప్పటి...
ఆంధ్రప్రదేశ్ రాజధాని, ప్రత్యేక హోదా అంశాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైజాగ్లో పరిపాలన రాజధాని ఏర్పాటు అయ్యే...
ఇచ్చాపురంలో రేపటి నుంచి ప్రారంభంకానున్న శంఖారావం కార్యక్రమం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కు టిడిపి నాయకులు,...
ద్వారకా క్రైమ్ సీఐ గా చీపురుపల్లి శ్రీనివాసరావు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో న్యూ పోర్ట్ ఎస్సై గా అనంతరం ,సీఐ గా సిఐడిలోను,రెండో పట్టణ శాంతి భద్రతల విభాగం , విజయనగరం...
విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన 12 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడనున్నారు. విశాఖపట్నం నగరంలోని దస్పల్లా హోటల్లో దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ రెబల్ నాయకులు, కార్యకర్తలు నేడు సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణ...
జగన్ ప్రభుత్వం ఇచ్చిన రూ.250 కోట్ల విలువైన భూములను రద్దు చేయాలి అన్యాయాలు, భూ లావాదేవీలు, నిబంధనల ఉల్లంఘనలకు కేరాఫ్ అడ్రస్ అయిన స్వయం ప్రకటిత పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అక్రమాలకు అడ్డే లేకుండా...
షాడో మేయర్ చేతిలో జీ వీ ఎం సీ అవినీతి కూపంలో కూరుకుపోయిందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకుడు, జీవీఎంసీ 32 వ వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు అన్నారు. ఈ విషయం...
నూతనంగా గాజువాక ట్రాఫిక్ సీఐగా పి.కోటేశ్వరరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు, ది జాతీయ కన్జ్యూమర్ రైట్స్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ ఎం వి ఎస్ జి తిలక్ కలిసి...