ఒక హత్య కేసుతో పాటు రెండు రాబరీ కేసులలో నిందితునిగా ఉంటూ జైలు నుంచి పెరోల్ పై బయటకు వచ్చి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతూ బైకు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర నేరస్తున్ని...
జనాభా ప్రాతిపదికన అగ్రగామిగా ఉన్న ముదిరాజులకు వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ హలొ ముదిరాజ్.. చలో కామారెడ్డి అంటూ చేపట్టిన ధర్మయుద్దం ర్యాలీ విజయవంతం అయింది. జిల్లా...
కామారెడ్డి నియోజకవర్గంలోని పలు పురాతన ఆలయాలు, నూతన ఆలయాల నిర్మాణాలకు, అభివృద్ధికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే...
జిల్లా విద్యాశాఖలో కీలకంగా పని చేస్తున్నసమగ్ర శిక్ష ఉద్యోగుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఉద్యోగుల పొరుబాటతో సంబంధిత శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నుంచి స్పష్టమైన హామీ లభించడంతో ఉద్యోగులు దీక్షను విరమిస్తున్నట్టు ప్రకటించారు....
వ్యవసాయం పై ఆధారపడిన మున్నూరు కాపులు విద్యా, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రాణించి మున్నూరు కాపు కులస్తుల ఎదుగుదలకు తోడుగా నిలవాలని అందరూ సమిష్టి కృషితో ముందుకు సాగాలని రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షులు కొండా...
సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరాహార దీక్షలకు మద్దతు పెరుగుతోంది. రోజురోజుకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలన్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటివరకు పీ.ఆర్.టి.యు, ఎస్సి,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తపస్, పి.ఆర్.టి.యు తెలంగాణ, టీఎస్ యూటీఎఫ్, డిటీఎఫ్...
కేంద్రం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు దేశ చరిత్రలోనే గొప్ప అధ్యాయమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తున్న చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు...
తెలంగాణ ఉద్యమకారులు రోడ్డు మీద ఉంటే ద్రోహులు మాత్రం మంత్రివర్గంలో ఉన్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. మంత్రులు ఏ పని చేయాలన్నా కెసిఆర్ దిశా నిర్దేశంతోనే పని చేయాల్సిందేనన్నారు. కామారెడ్డి పట్టణంలోని...
ఈ నెల 19 న బీజేపీ బస్సు యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభం కానుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా...
కామారెడ్డిలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరాహార దీక్షలు 17 వ రోజు కొనసాగాయి. నిరాహార దీక్షలో భాగంగా బుధవారం రాత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద టెంటులోనే జాగరణ చేపట్టారు. మహిళా ఉద్యోగులు సైతం...