అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరుగుతున్న 67వ జాతీయస్థాయి అండర్ 14 బాలికల కబడ్డీ పోటీలలో హర్యానా జట్టు విజేతగా నిలిచి జాతీయ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసు కుంది. అదేవిధంగా ప్రత్యర్లైన రాజస్థాన్...
రాష్ట్ర ఓపెన్ చెస్ టోర్నమెంట్ ను కడప జగతి మాంటిస్సోరీ ఇంటర్నేషనల్ స్కూల్ లో నిర్వహిస్తున్నామని విద్యాసంస్థల ఛైర్మన్ లేవాకు నితిశ్ అన్నారు. కడప నగరం లో జరిగే ఈ ఓపెన్ చెస్ టోర్నమెంట్...
ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి రాజంపేట మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వసుపులేటి బ్రహ్మయ్య 67 వ జయంతి సందర్భంగా ఆయన కుమారులలైన జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ చైర్మన్ పసుపులేటి వీర ప్రదీప్ కుమార్,...
ఈ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన ప్రదర్శనలతో నిండిపోతుందని బిసిసిఐ ట్వీట్ చేసింది. మ్యాచ్ కి ముందు మధ్యాహ్నం 1.35-1.50 గంటలకు సూర్యకిరణ్ IAF ఎయిర్ షో ఉంటుందని తెలిపింది....
వరల్డ్కప్ రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చచ్చిచెడి 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచి, ఫైనల్లో అడుగుపెట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ లోస్కోరింగ్ మ్యాచ్లో సౌతాఫ్రికా ఇచ్చిన 213 రన్స్ లక్ష్యాన్ని ఆసీస్ 47.2 ఓవర్లలో...
ప్రపంచ కప్ 2023 చివరి లీగ్ మ్యాచులోనూ భారత్ సత్తా చాటింది. నెదర్లాండ్స్ పై 160 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. 411 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో డచ్ టీం 250 పరుగులకు...
ఆసియా క్రీడల్లో ఒక స్వర్ణం సహా నాలుగు పతకాలు సాధించిన తొలి భారత మహిళా షూటర్ ఇషా సింగ్ను ఎంఎల్ఆర్ఐటీ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి ఘనంగా సత్కరించారు. శుక్రవారం ఎంఎల్ఆర్ఐటీలోని ఇండోర్...
వన్డే వరల్డ్ కప్లో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్కు షాకిస్తూ.. అఫ్గాన్ 69 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 285 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ENGను 215 పరుగులకే కట్టడి...
క్రీడాపరంగా ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. వైరా పట్టణం ఇండోర్ స్టేడియంలో రూ. 112 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు వైరా...
ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్ల హవా ప్రారంభమైంది. 10 మీటర్ల ఎయిర్రైఫిల్ విభాగంలో టీమ్ఇండియా స్వర్ణ పతకం సాధించింది.ఈ క్రమంలో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. రుద్రాంక్ష్ పాటిల్, దివ్యాన్ష్, తోమర్తో కూడిన బృందం ఫైనల్లో...