బోర్డ్ ఆఫ్ డిసబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఈనెల 14 నుండి 18 వరకు నేపాల్ లో జరగబోయే టి20, వన్డే సిరీస్ లకు ఆంధ్ర రాష్ట్రం నుండి భారత్ జట్టుకు...
మాజీ భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఏడాది క్రితం పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్తో విడాకులు తీసుకున్న సానియా ఇప్పుడు ఒక స్థిరమైన నిర్ణయానికి...
మధురైలో జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీలలో జరిగిన జాతీయ స్కేటింగ్ పోటీలలో అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన ఇద్దరు విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారు. మేడూరి లక్ష్మీ స్నేహిత అండర్- 4...
విద్యార్థులను విద్యతోపాటు క్రీడల పట్ల ప్రతి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాల చైర్మన్ కొండూరు శరత్ కుమార్ రాజు తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా రాజపేట మండలం శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాలలో శుక్రవారం...
68 వ నేషనల్ స్కూల్ గేమ్స్ సేపక్ తాక్రా U-14 బాలబాలికల టోర్న్ మెంట్ 2024-2025 ఈ నెల 24 నుండి 27 వరకు కేబీసీ జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ పటమటలో జరుగుతాయని...
ఖో ఖో ప్రపంచ కప్ తొలి ఎడిషన్లో ఆతిథ్య భారత మహిళల జట్టు అఖండ విజయంతో శుభారంభం చేసింది. మంగళవారం రాత్రి ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన తమ ఆరంభ మ్యాచ్లో సంపూర్ణ...
ఖో ఖో ప్రపంచ కప్ 2025 ప్రీ-టోర్నమెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరగడంతో దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం ఆదివారం హడావుడిగా కనిపించింది. ఈ ట్రోర్నమెంట్ లో పాల్గొనే 23 దేశాల ప్రతినిధులు...
భారత్ వేదికగా జనవరి 13–19వ తేదీల మధ్య ఖో ఖో ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సచివాలయంలోని రవాణా, యువజన, క్రీడాలశాఖ మంత్రి కార్యాలయంలో అద్దంకి మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర ఖో ఖో...
సీఎం కప్ 2024 రాష్ట్రస్థాయి పోటీలు డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు జరగనున్నాయి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నది. తెలంగాణ గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం...
27, 28, 29 తేదీల్లో విజయవాడలో జరిగే 35వ సౌత్ జోన్ నేషనల్ స్విమ్మింగ్ పోటీలకు కాకినాడ జిల్లా నుంచి స్విమ్మింగ్ క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో ఐ.కే. దర్శిల్, ఎం షణ్ముఖ వీర్,...