తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో...
నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉగాది సంబరాలు అంబరాన్ని అంటాయి. స్వామి అమ్మవార్లకు వైభవంగా ప్రభోత్సవం, నంది వాహన సేవ జరిగాయి. ఉగాది ఉత్సవాలలో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణ, శ్రీ అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు,...
నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కైలాస వాహనంపై ఆదిదంపతులు భక్తులకు దర్శనం ఇచ్చారు. అదే విధంగా మహాదుర్గ అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబ దేవి...
తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 22న ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మార్చి 21, 22 తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్ధు చేసింది....
తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు....
దేశం,రాష్ట్రం,గ్రామంలోని అన్ని మతాల వారు,అన్ని కులాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో,పాడి పంటలతో, సమాజ హితాన్ని కోరుకునేది బ్రాహ్మణుడు ఒక్కడే అని తెలంగాణ రాష్ట్ర అర్చక, ఉద్యోగ సంఘాల కోర్ కమిటీ అధ్యక్షుడు, ధూపదీప,నైవేద్య,అర్చక సంఘం రాష్ట్ర...
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఏప్రిల్ 1నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో తిరుమలకు వచ్చే భక్తులు 5 నుంచి 10 నిమిషాల్లోనే గదులు...
ఈ నెల 22న తిరుమలలో ఉగాది ఆస్థానం జరగనుంది. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ప్రతీ ఏటా నిర్వహించే విధంగానే ఈ సారి కూడా శాస్త్రోక్తంగా...
ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ మాజీ అధ్యక్షురాలు, రాజయోగిని దాదీ హృదయ మోహిని (దాదీ గుల్జార్) రెండో వర్ధంతి సందర్భంగా కూకట్ పల్లిలోని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం...
తిరుమల శ్రీవారిని దాదాపు 400 మంది అంధ విద్యార్థులు, ప్రత్యేక ప్రతిభావంతులు తమ దివ్యనేత్రాలతో దర్శనం చేసుకుని ఆనంద పరవశులయ్యారు. హైదరాబాద్ కు చెందిన శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో...