28.2 C
Hyderabad
April 30, 2025 06: 33 AM

Category : ఆధ్యాత్మికం

Slider ఆధ్యాత్మికం

రేపు సింహగిరిపై చందనోత్సవం

Satyam NEWS
ప్రసిద్ధ పుణ్య క్షేత్రం సింహాచలం లో రేపు చందనోత్సవం జరగనున్నది.అప్పన్నస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. నిజరూప దర్శనానికి రెండు లక్షలు మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సామాన్య భక్తుల దర్శనానికి అధిక...
Slider ఆధ్యాత్మికం

వేణుగానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి

Satyam NEWS
కడప జిల్లాలోని  ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం ఉదయం వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా...
Slider ఆధ్యాత్మికం

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Satyam NEWS
ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట లోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం రాత్రి అంకురార్పణ నిర్వహించారు. ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు జరుగనున్న వార్షిక...
Slider ఆధ్యాత్మికం

నేటి నుంచి ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS
రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట రామాలయం టీటీడీలోకి విలీనమైంది. టీటీడీ ఏటా బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తోంది. ఈ ఏడు కూడా శనివారం నుంచి ఈ నెల 15 వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా నిర్వహించనున్నారు....
Slider ఆధ్యాత్మికం

జోగులాంబ దేవస్థానం అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

Satyam NEWS
జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులకు ఆదేశించారు. ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ నందు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర...
Slider ఆధ్యాత్మికం

శ్రీ తిమ్మప్ప స్వామికి బంగారు హారం వితరణ

Satyam NEWS
ఆదిశిల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి గద్వాల కు చెందిన బాణాల విజయసారథి దంపతులు 5 గ్రాముల బంగారు హారం బహూకరించారు. గురువారం శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో...
Slider ఆధ్యాత్మికం

శ్రీనివాస కళ్యాణానికి భారీ ఏర్పాట్లు

Satyam NEWS
వేంకట పాలెంలో శనివారం సాయంత్రం జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని 27000 మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు టిటిడి ఈవో జె. శ్యామలరావు వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఆలయం ముందు ఉన్న క్యాంపు కార్యాలయంలో...
Slider ఆధ్యాత్మికం

కుమారధార తీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు

Satyam NEWS
తిరుమలలో మార్చి 14న శుక్రవారం జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం ఉదయం 5 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే కుమార‌ధార తీర్థానికి భక్తులను...
Slider ఆధ్యాత్మికం

శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు

Satyam NEWS
శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు 27 నుంచి 31వ తేదీ వరకు జరుగనున్నాయి. ఉగాది పర్వదినం 30న రానున్నది. ఈ ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుండి ముఖ్యంగా ఉత్తర కర్ణాటక ప్రాంతం నుండి మహారాష్ట్రలోని...
Slider ఆధ్యాత్మికం

గంగోత్రి ముఖ్వా ఆలయంలో ప్రధాని పూజలు

Satyam NEWS
ఉత్తర కాశీ జిల్లాలోని గంగా మాత శీతాకాల నివాసం ముఖ్వా ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రార్థనలు చేశారు. ముఖ్వా గంగా దేవి పుట్టిన గంగోత్రి ఆలయానికి వెళ్ళే మార్గంలో ఉంది. గంగా...
error: Content is protected !!