రేపు సింహగిరిపై చందనోత్సవం
ప్రసిద్ధ పుణ్య క్షేత్రం సింహాచలం లో రేపు చందనోత్సవం జరగనున్నది.అప్పన్నస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. నిజరూప దర్శనానికి రెండు లక్షలు మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సామాన్య భక్తుల దర్శనానికి అధిక...