విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరం అని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. సమయానికి 108 అంబులెన్స్...
శ్రీకాకుళం నగరానికి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు చల్లా వెంకటేశ్వర రావు భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా నియమించబడ్డారు. 2014 లో బిజెపిలో చేరిన చల్లా వెంకటేశ్వర రావు పార్టీ పలు...
యువనేత నారా లోకేష్ శంఖారావం 11-2-2023 (ఆదివారం) కార్యక్రమం వివరాలు ఇవి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉదయం 10.30 – ఇచ్చాపురం రాజావారి గ్రౌండ్స్ శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం. 10.40...
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణానికి చెందిన ఒక ట్యూషన్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పలాస సమీపంలో రట్టి సముద్ర తీరానికి మంగళవారం పిక్నిక్ కు వెళ్లారు. అయితే సముద్రతీరంలో స్నానానికి దిగిన...
అవయవ దానం చేసిన ఒక వ్యక్తి అమరుడైన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. శ్రీకాకుళం జెమ్స్ హాస్పిటల్ లో బ్రెయిన్ డెడ్ పేషెంట్ పి.రాజేశ్వరరావు(62) కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చి అవసరంలో ఉన్న...
తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం కావాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆకాంక్షించారు. ఆంధ్ర సారస్వతా పరిషత్, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రాజరాజ నరేంద్రుల పట్టాభిషేక సహస్రబ్ది...
దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఒలంపియాడ్-2023 (నాలెడ్జ్ అసె్సమెంట్ టెస్ట్) పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారని శ్రీకాకుళం మహాలక్ష్మీనగర్ కోలనీ శ్రీచైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.రాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో...
ఆంధ్రసారస్వతా పరిషత్, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రాజరాజ నరేంద్రుల వారి పట్టాభిషేక సహశ్రాబ్ది ఉత్సవాల నీరాజనం గా రాజ మండ్రి గైట్ ఇంజనీరింగ్ కళాశాల వేదికగా అంతర్జాతీయ తెలుగు మహా సభలను 2024...
అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబులిటీ అండ్ ఎవెర్నెస్ (అస్రా) ఆధ్వర్యంలో ఈ నెల 24న న్యూఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరుగనున్న జాతీయ స్థాయి వినియోగదారుల హక్కుల అవగాహనా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను, బ్రోచర్ను...
ఇకపై ఇంటి నిర్మాణాల అనుమతులు మరింత సులువు చేస్తూ సంబంధిత సవరణలను ఆమోదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. స్థానిక సన్ రైజ్ కల్యాణ మండపంలో రెవెన్యూ మంత్రి...