Category : శ్రీకాకుళం

Slider శ్రీకాకుళం

మ‌హిళాభ్యుద‌యంతో స‌మాజాభివృద్ధి

Satyam NEWS
మ‌హిళాభ్యుద‌యంతో స‌మాజాభివృద్ధి సాధ్య‌మ‌ని ప‌లువురు మ‌హిళామ‌ణులు కొనియాడారు. శ్రీ‌కాకుళం న‌గ‌రంలోని ఫెయిత్ హోమ్ లో జిల్లా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు శ‌నివారం ఘ‌నంగా...
Slider శ్రీకాకుళం

అరసవిల్లిలో రథసప్తమికి ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS
ఫిబ్రవరి 2,3,4 తేదీలలో శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో జరగబోతున్న రథసప్తమి వేడుకలకు శ్రీకాకుళం జిల్లా పోలీసులు సకల ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి...
Slider శ్రీకాకుళం

హనీ ట్రాప్ కేసులో ఐదుగురు అరెస్ట్

Satyam NEWS
హనీ ట్రాప్ చేసి శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన రామారావు నుంచి నగదు దోచేసిన ఘటనలో ఐదుగురుని భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు. కంచరపాలేనికి చెందిన వివాహిత (34), సురేశ్, చక్రధర్, వెంకటేశ్, విజయనగరానికి...
Slider శ్రీకాకుళం

బొత్స అనుయాయులను దరి చేరనివ్వకండి

Satyam NEWS
విజయనగరం లో మెసానిక్ టెంపుల్ లో జరిగిన టీడీపీ సర్వ సభ్య సమావేశంలో రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు బొత్స, ఆయన అనుయాయులపై ధ్వజమెత్తారు. రాష్ట్రం లో...
Slider శ్రీకాకుళం

కాంగ్రెస్ లో చేరిన  వంగల దాలి నాయుడు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన  వంగల దాలి నాయుడు  శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం విశాఖపట్నంలోని  కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జ్  మాణిక్యం ఠాకూర్ ముఖ్య అతిథిగా  జరిగిన...
Slider శ్రీకాకుళం

క్రైస్తవుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

Satyam NEWS
క్రైస్త‌వుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి ఆదుకోవాల‌ని డా గంజి ఆర్ ఎజ్రా,బింకం బర్నబాస్,పాస్టర్ కె వి సాల్మన్ జిల్లా క‌లెక్ట‌ర్ స్వప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్ ను కోరారు. క‌లెక్ట‌రేట్‌లోని ఆయ‌న చాంబ‌ర్‌లో శ్రీ‌కాకుళం జిల్లా క్రిస్టియ‌న్...
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలో దొంగనోట్ల కల్లోలం

Satyam NEWS
శ్రీకాకుళం జిల్లాలో దొంగనోట్ల కల్లోలం చెలరేగింది. జిల్లాలోని మెలియాపుట్టి మండలం పట్టుపురం వద్ద దొంగనోట్లతో ఆరుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుండి మొత్తం 57 లక్షల రూపాయల దొంగనోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు....
Slider శ్రీకాకుళం

రెండేళ్లల్లో అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం

Satyam NEWS
పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజాప్రతినిధులు, జిల్లాయంత్రాంగం, అధికారుల సమిష్టి కృషి, సహకారంతో జిల్లా అభివృద్ధి సాధ్యమౌతుందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి...
Slider శ్రీకాకుళం

భారత రాజ్యాంగం పేద‌ల‌కు దిక్సూచి

Satyam NEWS
భార‌త రాజ్యాంగం పేద‌ల‌కు, ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకు దిక్సూచి లాంటిద‌ని ద‌ళిత మ‌హాస‌భ రాష్ట్ర గౌర‌వాధ్య‌క్షులు పి బెంజిమెన్ అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ద‌ళిత మ‌హాస‌భ ఆధ్వ‌ర్యంలో భారత రాజ్యాంగ దినోత్స‌వం సంద‌ర్భంగా 75వ రాజ్యాంగ...
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తాం

Satyam NEWS
శ్రీకాకుళం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఇందుకు జిల్లా యంత్రాంగం, అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఉత్తరాంద్ర జిల్లాల పర్యటనలో భాగంగా...