ఇప్పటివరకు వైసీపీలో ఉన్న ప్రముఖ నేతలు ఆ పార్టీని వీడి పసుపు కండువాను కప్పుకున్నారు. నందిగామ పట్టణం రెండవ వార్డులో దాసరి సత్యం, దాసరి నాగరాజు, ముంగి కృష్ణ, దాసరి గోపి, ముంగి గోపి,...
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా కూటమి తరపున పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నాయకుడు సుజనా చౌదరి పై భారీ కుట్రకు సీఎం జగన్ రెడ్డి సిద్ధం అయినట్లు...
విజయవాడ నగర సి.పి. రాణాను, ఐ.జి. రవిప్రకాష్ ను ఆదేశించిన సీఈఓ మీనా సీఎం జగన్ రెడ్డి పై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ సమీపంలో శనివారం...
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్...
స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా 2 నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ- పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్...
రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు...
ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని లేకపోతే దారుణ ఫలితం అనుభవించాల్సి ఉంటుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వక్రమార్గం పట్టిన అధికారులు...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజ శ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు,...
జగన్మోహన్ రెడ్డి అరాచక.. విధ్వంసపాలనపై గళమెత్తుతూ గతంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజల్లో కొత్త చైతన్యం రేకెత్తించిన విషయం అందరికీ తెలిసిందేనని, అధికారపార్టీ నేతల అవినీతి.. దౌర్జన్యాలు… దుర్మార్గాలు...
స్థానిక సంస్థలకు తీరని ద్రోహం చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘం సమర శంఖం పూరించింది. న్యాయబద్ధమైన 16 డిమాండ్ల సాధన కోసం గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్న మహాత్మా గాంధీ...