కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్యామలరావు, భాస్కర్లకు నెల రోజుల జైలుశిక్ష ,వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ రావడాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్వాగతించారు. ఈ మేరకు ట్విటర్ (ఎక్స్) వేదికగా ఆయన స్పందించారు. ‘‘సత్యం...
గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి ఎదురు దెబ్బ తగిలింది. గతంలో వంశీ గెలుపు కోసం సర్నాల బాలాజీ పని చేశారు. అయితే వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బాలాజీ తటస్థంగా...
త్రిబుల్ తలాక్,మెహరం ఉచిత హాజ్ యాత్ర, మహిళా బిల్లు ల పై మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ మోర్చా మహిళా నాయకురాలు డాక్టర్ జాఫ్రిన్...
జగన్ రాజ్యంలో ఒక జర్నలిస్టు ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక సంఘటన జరిగింది. కృష్ణా జిల్లా, చలపల్లి కి చెందిన సీనియర్ జర్నలిస్టు చంద్ర ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనునిత్యం కుటుంబ సభ్యులను విడిచిపెట్టి...
ఏపీ సీఎం జగన్ కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని సీఐడీ చీఫ్ సంజయ్ హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్టులపై ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా పోస్టులపై...
నాలుగున్నరేళ్ల పాలనలో వై ఎస్ జగన్ ప్రభుత్వం భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. జగన్ రెడ్డి పాలనలో చోటుచేసుకున్న అవినీతి నిగ్గు తేల్చాలని ఆయన...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతూన్న రాష్ట్ర రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని ఆయన తన...
ఏపి ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసే కంపెనీల గుట్టును బీజేపీ ఎపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి బహిరంగ పరిచారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏపీలో మద్యం తయారు చేసే డిస్లరీస్ యాజమాన్య వివరాలు...