26.7 C
Hyderabad
May 3, 2024 09: 13 AM
Slider శ్రీకాకుళం

రాజాంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని బాలుడు మృతి

#Chandrababu

విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరం అని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. సమయానికి 108 అంబులెన్స్ రాక…. బాలుడిని సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్లలేకపోవడం బాధాకరం. కన్ను మిన్ను కానరాక ప్రచార రథాన్ని నడిపిన నిర్లక్ష్యం ఒకటైతే … అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అందించలేని వైసీపీ పాలనా నిర్లక్ష్యం మరొకటి. ఈ రెండూ కలిసి ఎంతో భవిష్యత్తు ఉన్న పసివాడి జీవితాన్ని బలి తీసుకున్నాయి. భరద్వాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అని చంద్రబాబునాయుడు అన్నారు.

Related posts

సర్వీస్ రివాల్వర్ కాల్చుకున్న కోయంబత్తూర్ డిఐజి

Bhavani

సాహచర్యం

Satyam NEWS

Hire a letter of recommendation writing service for this specified purpose considering that certified LoR writers have gotten the capabilities

Bhavani

Leave a Comment