దావాజిగూడెం ఫోటో గ్రాఫర్ సాయి కి మదర్ తెరిసా సేవా పురస్కారం
కృష్ణా జిల్లా గన్నవరం మండలం దావాజిగూడెం గ్రామానికి చెందిన డి.జి.ఎం.ఎన్. సాయి కుమార్ కి ఆచర్విత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మథర్ తెరిస్సా రాష్ట్ర స్థాయి సేవా పురస్కారం లభించింది. నెల్లూరులో జరిగిన ఓ...