38.2 C
Hyderabad
April 27, 2024 16: 16 PM

Category : నెల్లూరు

Slider నెల్లూరు

టీడీపీలో చేరిన వైకాపా కీలక నేత వేమిరెడ్డి

Satyam NEWS
నెల్లూరు జిల్లాలో వైకాపా కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి తెదేపాలో చేరారు. తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో వారిద్దరూ పసుపు కండువా కప్పుకొన్నారు. ఇటీవల వైకాపాకు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి...
Slider నెల్లూరు

వి ఎస్ యులో ఘనంగా ఎడెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం

Satyam NEWS
ఈడేక్స్ కోర్సుల ప్రారంభ కార్యక్రమం వి ఎస్ యులో ఘనంగా జరిగింది. తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టరేట్ నందు ఆన్లైన్లో జరిగిన లాంచన కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పి.రామచంద్ర రెడ్డి, డీన్ సి డి...
Slider నెల్లూరు

వి ఎస్ యులో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి

Satyam NEWS
కాకుటూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య జి. యం. సుందరవల్లి ముఖ్య అతిథిగా విచ్చేసి మహాత్మా గాంధీ...
Slider నెల్లూరు

వి ఎస్ యు లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి

Satyam NEWS
కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో పరాక్రమ ఆర్ శౌర్య దివాస్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య జి. ఎం.సుందరవల్లి ముఖ్యఅతిథిగా విచ్చేసి నేతాజీ సుభాష్...
Slider నెల్లూరు

అందరూ సంతోషంగా ఉండడమే  పండగ: ద్వారకానాథ్

Satyam NEWS
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం  మరియు దాతల సహకారంతో నేడు SBS కళ్యాణ మండపం లో నిరుపేదలైన 600 మందికి నిత్యావసరవస్తువుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సంక్రాంతి పండుగ...
Slider నెల్లూరు

పేద వృద్ధ ఆర్యవైశ్యునికి ఆర్థిక సహాయం

Satyam NEWS
కావలి పట్టణం 33 వ వార్డు నందు నివాసముండే పెసల సత్యనారాయణ నిరుపేద. సత్యనారాయణ భార్య విజయలక్ష్మి ఇంటిలో అప్పచ్చులు తయారు చేస్తే అవి బజారులో షాపులకు విక్రయించి దాని మీద వచ్చే ఆదాయంతోనూ...
Slider నెల్లూరు

క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన్న మాజీ మంత్రి నారాయ‌ణ‌

Satyam NEWS
సాటి మనుషుల పట్ల ప్రేమ, సమస్త జీవులపై కరుణ కలిగిన యేసు ప్రభువు జీవనశైలిని, బోధనలను పాటించడమే క్రిస్మస్ పండుగకు అసలైన అర్థమన్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ అన్నారు. నెల్లూరు సంత‌పేట‌లోని సెయింట్‌జోసెప్...
Slider నెల్లూరు

టీడీపీ జనసేన కు 160 సీట్లు ఖాయం

Satyam NEWS
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన కూటమి 57శాతం ఓట్లతో 160 సీట్లు సాధిస్తుందని వైకాపా రెబెల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార వైకాపా పాలనపై ప్రజలు...
Slider నెల్లూరు

హిజ్రాలతో డ్రామాలు ఆడుతున్న వైసీపీ నాయకులు

Satyam NEWS
నెల్లూరు జిల్లాలో క్వార్జ్ మైనింగ్ లో కొంతమంది వ్యక్తులు కోటాను కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. శాండ్, క్వార్జ్, మైకా మైనింగ్ లైసెన్సులు...
Slider నెల్లూరు

సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష వద్ద ఉద్రిక్తత

Satyam NEWS
హిజ్రాలతో అల్లరి చేసేందుకు వచ్చిన వై.సి.పి గూండాలు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం లో పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ వరదాపురం రస్తుం, భారత్ మైన్ లలో వ్యవసాయమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సహకారం...