క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. తనకు ఇచ్చిన కోడ్ ప్రకారం వైసిపి అభ్యర్థికే ఓటు వేశానని ఆయన స్పష్టం చేశారు. శాసనసభ్యుల కోట శాసనమండలి ఎన్నికలలో ముమ్మాటికి...
కావలి లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ పి జి సెంటర్ కావలి లోని జంతుశాస్త్ర విభాగంలో అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం ను ఎస్ ఎస్ ఎస్ యూనిట్ – 1 ప్రోగ్రామ్ ఆఫీసర్ డా...
సింహపురి గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఉగాది ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరపాలని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. అమ్మవారి దేవస్థానంలో శనివారం జరిగిన ఉత్సవ సమీక్ష...
నెల్లూరు జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం బుచ్చిలో వైసిపి పార్టీ కార్యాలయ భవనాన్ని...
కావలి లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కళాశాల లో జాతీయ సైన్స్ దినోత్సవం డా యం సుశీల, సహాయ ఆచార్యులు,జంతు శాస్త్ర విభాగము వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...
నారాయణ రెడ్డి పేట, కోడూరుపాడు ప్రాంతాల వారికి వీలైనంత త్వరగా పట్టాలిప్పిస్తామని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. సీనియర్ వైసీపీ నేత లచ్చారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు...
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మద్దతు తెలిపేందుకు జనం గుంపులుగా తరలివస్తున్నారు. సన్మానాలు, సత్కారాలు చేసి సంతోష పడిపోతున్నారు. ఆదాల నివాసం వీరి కారణంగా కిక్కిరిసి...
సీఎం జగన్మోహన్ రెడ్డికి బడుగు వర్గాలంటే ఎంతో ప్రేమని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తే, అందులో 14 మంది బడుగు, బలహీన వర్గాలకు...
రాజ్యాంగేతర శక్తులతో రాజ్యాంగాన్ని నడపాలనుకోవడం, పరిపాలనలో కాలయాపన చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలిపెట్టు అని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవలె ఆయన అధికార...