32.2 C
Hyderabad
June 4, 2023 20: 38 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

ఒడిశా రైలు ప్రమాదంపై నవతరంపార్టీ దిగ్భ్రాంతి

Bhavani
ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని,400 మంది తీవ్రంగా గాయపడ్డారు అని,900 మందికిగాయాలయ్యాయి అని...
Slider గుంటూరు

జైల్లో మగ్గుతున్న ఖైదీలకు బైయిల్ మంజూరు చేయండి

Satyam NEWS
రాష్ట్రంలోని పలు సెంట్రల్ జైళ్ళల్లో ఏళ్ళ తరబడి విచారణల పేరుతో జైళ్ళలోనే మగ్గుతున్న ఖైదీలు, ఏడేళ్ళు, 14 ఏళ్ళు గా శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు అందరికీ వెంటనే బెయిల్ మంజూరు చేయాలని అమరావతి బహుజన...
Slider గుంటూరు

పల్నాడు జిల్లాలోని సీడ్స్ షాపులలో విజిలెన్స్ తనిఖీలు

Bhavani
విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ వారి ఆదేశాల మేరకు గుంటూరు రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సు మెంట్ అధికారి కె. ఈశ్వర రావు పర్యవేక్షణలో విజిలెన్స్ ఎన్ఫోర్సు మెంట్ అధికారులు పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ,...
Slider గుంటూరు

టీడీపీ సంచలనం: సత్తెనపల్లి కి కన్నా

Satyam NEWS
సీనియర్‌ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణను పల్నాడు జిల్లా సత్తెనపల్లి టిడిపి ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ టిడిపి ప్రకటించింది. బిజెపి నుంచి టిడిపిలో చేరిన కన్నాను నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం తో...
Slider గుంటూరు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి ఫ్ఫ్యాప్టో సమాయత్తం

Satyam NEWS
ఇప్పటికే ప్రభుత్వంపై ఎపీ జేఏసీ అమరావతి, ఎపిజీ ఈ ఏ లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుండగా తాజాగాఫ్ఫ్యాప్టో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సమాయత్తం అవుతోంది. ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని ఫ్యాప్టో డిమాండ్...
Slider గుంటూరు

కొత్త నాటకం: సర్వర్లు కావాలనే డౌన్

Satyam NEWS
రిజిస్ట్రేషన్ల ఆదాయంపై కన్నేసిన ఏపి ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతిక సమస్యలతో రాష్ట్ర వ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ లు నిలిచిపోయినట్లు చెబుతున్నా కావాలనే ఈ విధంగా చేశారా అనే అనుమానాలు...
Slider గుంటూరు

వినయ విధేయ రామా! ప్రత్యేక హోదా అడగలేదేం జగన్ మామా?

Satyam NEWS
వినయ విధేయ రామా!ప్రత్యేక హోదా అడగలేదేందుకు జగన్ మామా?అంటూ నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో జరిగిన నీతీ ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి...
Slider గుంటూరు

ఉపాధి హామీ పథకంలో మేట్ల వ్యవస్థను కొనసాగించాలి

Bhavani
ఉపాధి హామీ పథకంలో మేట్ల వ్యవస్థ కొనసాగించాలని తదితర డిమాండ్లతో వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, మే 29 కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ...
Slider గుంటూరు

వివాహిత అనుమానాస్పద మృతి

Bhavani
బాపట్ల జిల్లా బాపట్ల మండలం నందిరాజతోటలో వివాహిత కృష్ణవేణి మృతిపై పలు ఆరోపణలు వినబడుతున్నాయి. ఆమెది హత్యా ఆత్మహత్య అనేది పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేసి వివరాలు తెలపవలసి ఉంది. మృతురాలు తల్లి అయితే...
Slider గుంటూరు

సీఎం సభలో రాజధాని కోసం నల్ల జెండాలు, నల్ల బెలూన్లు

Satyam NEWS
రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్ని మోసం చేసి, రాజధానిలో సెంటు పట్టాల పేరిట పేదలను వంచిస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసే ‘అత్త సొమ్ము అల్లుడు దానం’ పంపిణీ...
error: Content is protected !!