పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. కోనంకి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువులు విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. మృతులను...
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అంతా గుంతల మయం అయిందని తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆరోపించాయి. అధ్వానస్థితిలో ఉన్న రోడ్లపై తట్ట కంకరగాని తాపీ సిమెంట్ వేయలేని అధ్వాన్న స్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వముందని తాడిబోయిన...
వైసిపికి అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య ప్రశ్న వైసీపీ ప్రభుత్వ పాలనలో నాలుగేళ్ళ నుంచి దళితుల సంహార యాత్ర జరుగుతూనే ఉందని, రాష్ట్రంలో ఏదో ఒక చోట దళితుల ఆర్త నాదాలు వినబడకుండా, రక్తపు...
వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ వైకాపా కోట్ల రూపాయల ఖర్చుతో మల్టీ కలర్ బుక్ లెట్స్ ప్రచురిస్తోందని, ఇందులో మహనీయుల పేర్లు, మహానుభావుల కొటేషన్లను వాడుతోందని, వాటిని వెంటనే తొలగించాలని అమరావతి బహుజన...
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్నారని, అందులో దళితుల జెండా, ఎజెండా బలంగా ఉండాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. విజయవాడ...
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం లోని పెద్దాపురం గ్రామంలో నిప్పుల పల్లి ప్రభుదాస్, భార్య కమల, తల్లి సువార్తమ్మ లపై జరిగిన దాడి వెనుక ఉన్న వైసీపీ నాయకులు, మాజీ జడ్పీటీసీ కోటేరు ముత్తారెడ్డిని...
పాడి పశువుల కొనుగోలు మాటున రూ.2,887 కోట్ల భారీ కుంభకోణం పాడి పశువుల కొనుగోలు, పంపిణీ మాటున వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణం చేశారు… ఈ కుంభకోణం విలువ రూ.2,887 కోట్లు అని జనసేన...
చంద్రబాబుకు హైకోర్టు మద్యంతల బెయిల్ మంజూరు పై నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు హర్షం వ్యక్తం చేశారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి,మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు....
ఆంధ్రప్రదేశ్ లో నాట్ బిఫోర్ మీ( నా ముందు కాదు) పాలన మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుందని, ఎంతటి వారైనా నాట్ బిఫోర్ మీ అని అనాల్సిందేనని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు...
వైసీపీ పార్టీ చేపడుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో నాలుగున్నరేళ్ళ ప్రభుత్వ పాలనలో చంపబడిన, నేలకొరిగిన దళిత బాదితుల గూర్చి కూడా చెప్పాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వైసీపీ నాయకులకు...