Category : గుంటూరు

Slider గుంటూరు

సీఐ పోస్టింగ్ లో తప్పు దిద్దుకున్న కూటమి ప్రభుత్వం

Satyam NEWS
గుంటూరు నగరంలోని పట్టాభిపురం సీఐగా ఆదివారం రాత్రి బాధ్యతలు తీసుకున్న మధుసూదన్‌రావును 48 గంటల్లోనే ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపించారు. ఇది పోలీసు, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనకు కీలకమైన పట్టాభిపురం పోస్టింగ్‌ ఇవ్వటంపై ఉన్నతస్థాయిలో దుమారం...
Slider గుంటూరు

స్వచ్ఛతలో మంగళగిరి ఆదర్శ కార్పోరేషన్

Satyam NEWS
పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి...
Slider గుంటూరు

సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు ప్రారంభం

Satyam NEWS
అమరావతి పునర్నిర్మాణ పనుల్లో మరో అడుగు ముందుకు పడింది. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నుండి అబ్బరాజు పాలెం రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయి. వైసీపీ హయాంలో నిలిచిపోయిన భవనాలు, రహదారులు, ఇతర అభివృద్ధి...
Slider గుంటూరు

తెలంగాణ సిఎం రేవంత్ కు కంగ్రాట్స్

Satyam NEWS
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అభినందనలు తెలిపారు.‌ ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఒక మహిళ, ఒక ఎస్సీ,...
Slider గుంటూరు

వంశీకి బెయిల్ వస్తే సత్యవర్థన్ కు ప్రమాదమే

Satyam NEWS
దళిత యువకుడు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్టై, జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేస్తే, సత్యవర్థన్ ప్రాణాలకు అపాయం ఉన్నట్లే అని అమరావతి...
Slider గుంటూరు

హోటల్స్ వద్ద నిఘా నేత్రాలు ఏర్పాటు

Satyam NEWS
దాబా, హోటల్ యజమానులు నిర్ణీత సమయంలో వ్యాపారాలను ముగించుకోవాలని మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ సమావేశం నిర్వహించారు. మంగళవారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ దాబా హోటల్ యజమానులతో...
Slider గుంటూరు

మళ్లీ మాట తప్పిన జగన్ రెడ్డి

Satyam NEWS
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాట తప్పారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. నాయకుడు అంటే మాట మీద నిలబడాలని, అలా అన్న మాటపై నిలబడని నాయకులను...
Slider గుంటూరు

జగన్‌ పై 9 సెక్షన్ల కింద కేసు నమోదు

Satyam NEWS
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు బిగ్‌షాక్ తగిలింది. జగన్‌ సహా మరో 8 మంది వైసీపీ నేతలపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో...
Slider గుంటూరు

వంశీ ఫోన్ ను పోలీసులే తప్పించారు

Satyam NEWS
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధం కేసులోనూ, దళిత యువకుడు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులోనూ ప్రధాన సూత్రధారైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫోన్ ను పోలీసులే లాలూచిపడి తప్పించారని అమరావతి బహుజన ఐకాస...
Slider గుంటూరు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకోండి

Satyam NEWS
వైకాపా పాలనలో హత్య చేయబడిన  డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదుకోవాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో...