ఒడిశా రైలు ప్రమాదంపై నవతరంపార్టీ దిగ్భ్రాంతి
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని,400 మంది తీవ్రంగా గాయపడ్డారు అని,900 మందికిగాయాలయ్యాయి అని...