28.2 C
Hyderabad
December 1, 2023 19: 49 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

పల్నాడు జిల్లాలో ముగ్గురి దారుణ హత్య

Satyam NEWS
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. కోనంకి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువులు విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. మృతులను...
Slider గుంటూరు

తట్ట కంకర తాపీ సిమెంటు వేయలేని జగన్ ప్రభుత్వం

Satyam NEWS
జ‌గ‌న్ పాల‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంతా గుంత‌ల మయం అయిందని తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆరోపించాయి. అధ్వాన‌స్థితిలో ఉన్న రోడ్ల‌పై తట్ట కంకరగాని తాపీ సిమెంట్ వేయలేని అధ్వాన్న స్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వముందని తాడిబోయిన...
Slider గుంటూరు

ఎన్నాళ్ళీ… దళితుల సంహార యాత్ర ?

Satyam NEWS
వైసిపికి అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య ప్రశ్న వైసీపీ ప్రభుత్వ పాలనలో  నాలుగేళ్ళ నుంచి దళితుల సంహార యాత్ర జరుగుతూనే ఉందని, రాష్ట్రంలో ఏదో ఒక చోట దళితుల ఆర్త నాదాలు వినబడకుండా, రక్తపు...
Slider గుంటూరు

వైకాపా బుక్ లెట్స్ పై మహానుభావుల ఫోటోలు, కొటేషన్లు తొలగించండి

Satyam NEWS
వై  ఏపీ నీడ్స్ జగన్ అంటూ వైకాపా కోట్ల రూపాయల ఖర్చుతో మల్టీ కలర్ బుక్ లెట్స్ ప్రచురిస్తోందని, ఇందులో మహనీయుల పేర్లు, మహానుభావుల కొటేషన్లను వాడుతోందని, వాటిని వెంటనే తొలగించాలని అమరావతి బహుజన...
Slider గుంటూరు

తెదేపా, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో దళితుల ఎజెండా ఉండాలి

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా  ఎన్నికల మేనిఫెస్టో విడుదల  చేస్తున్నారని, అందులో దళితుల జెండా, ఎజెండా బలంగా ఉండాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. విజయవాడ...
Slider గుంటూరు

కోటేశ్వరరావు ప్రాణాలకు ముప్పు: అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య

Satyam NEWS
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం లోని పెద్దాపురం గ్రామంలో నిప్పుల పల్లి ప్రభుదాస్, భార్య కమల, తల్లి సువార్తమ్మ లపై జరిగిన దాడి వెనుక ఉన్న వైసీపీ నాయకులు, మాజీ జడ్పీటీసీ కోటేరు ముత్తారెడ్డిని...
Slider గుంటూరు

పాల వెల్లువ కాదు… వైసీపీ పాపాల వెల్లువ

Satyam NEWS
పాడి పశువుల కొనుగోలు మాటున రూ.2,887 కోట్ల భారీ కుంభకోణం పాడి పశువుల కొనుగోలు, పంపిణీ మాటున వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణం చేశారు… ఈ కుంభకోణం విలువ రూ.2,887 కోట్లు అని జనసేన...
Slider గుంటూరు

జగన్ రెడ్డి ఇక కాస్కో పులి పంజా వాడి చూపిస్తాం

Satyam NEWS
చంద్రబాబుకు హైకోర్టు మద్యంతల బెయిల్ మంజూరు పై నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు హర్షం వ్యక్తం చేశారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి,మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు....
Slider గుంటూరు

ఏపీలో ‘నాట్ బిఫోర్ మీ’ పాలన

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో నాట్ బిఫోర్ మీ( నా ముందు కాదు) పాలన మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుందని, ఎంతటి వారైనా నాట్ బిఫోర్ మీ అని అనాల్సిందేనని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు...
Slider గుంటూరు

సామాజిక బస్సు యాత్రలో చంపిన వాళ్ళ గూర్చి కూడా చెప్తారా?

Satyam NEWS
వైసీపీ పార్టీ చేపడుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో నాలుగున్నరేళ్ళ ప్రభుత్వ పాలనలో చంపబడిన, నేలకొరిగిన దళిత బాదితుల గూర్చి కూడా చెప్పాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వైసీపీ నాయకులకు...
error: Content is protected !!