38.2 C
Hyderabad
April 27, 2024 16: 27 PM

Category : ప్రకాశం

Slider ప్రకాశం

దర్శి కూటమి అభ్యర్ధి గొట్టిపాటి లక్ష్మికి ఘన స్వాగతం

Satyam NEWS
ప్రకాశం జిల్లా దర్శి  తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి దర్శి ప్రజలు అపూర్వ స్వాగతం లభించింది. ఊరూరా జనం నీరాజనాలు పట్టారు. దర్శి  తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి...
Slider ప్రకాశం

పశ్చిమ ప్రకాశం పై టీడీపీ స్పెషల్ ఫోకస్

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని తటస్థులు, ఆయా వర్గాలకు చెందిన ప్రముఖులు, మేధావులతో మార్కాపురంలో ఈ నెల 10న సమావేశం కాబోతున్నారు. పెద్ద సంఖ్యలో ఆయా...
Slider ప్రకాశం

చీరాల టిడిపి టిక్కెట్ నాదే: కొండయ్య స్పష్టీకరణ

Satyam NEWS
చీరాల టిడిపి టికెట్ తనకు రావడం తధ్యమని, రెండో జాబితాలో తన పేరు వస్తుందని నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ ఎం. ఎం కొండయ్య యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన పార్టీ...
Slider ప్రకాశం

బీజేపీ గూటికి వైసీపీ నేత ఏలూరి రామచంద్రారెడ్డి

Satyam NEWS
పారిశ్రామికవేత్త ఏలూరి రామచంద్రారెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దేశం కోసం పనిచేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఆశీస్సులతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ఆయన చెప్పారు. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి పార్టీ కండువా కప్పి,...
Slider ప్రకాశం

వైఎస్ మరణంపై  జగన్ ఎందుకు సీబీఐ దర్యాప్తు కోరలేదు

Satyam NEWS
దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతిపై సీఎం జగన్  మోహన్ రెడ్డి చట్టసభల్లో ఇప్పటివరకు ఎందుకు మాట్లాడట్లేదని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు  ప్రశ్నించారు. ఒంగోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...
Slider ప్రకాశం

చంద్రబాబును తిడితేనే టిక్కెట్టు: జగన్ షరతు

Satyam NEWS
కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి కి మళ్లీ టిక్కెట్ ఇవ్వాలంటే జగన్ రెడ్డి ఒక కండిషన్ పెట్టారు. అదేమిటంటే తెలుగుదేశం అధినేత ఎన్.చంద్రబాబునాయుడిని, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను,...
Slider ప్రకాశం

నూతన సంవత్సర వేడుకలపై పోలీసు ఆంక్షలు

Satyam NEWS
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం స్థానిక ఎస్సై మండల ప్రజలకు పలు సలహాలు, హెచ్చరికలు చేశారు. రాబోయే నూతన సంవత్సర వేడుకల పట్ల పలు జాగ్రత్తలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతన సంవత్సర...
Slider ప్రకాశం

గంజాయితో పట్టుబడిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు

Satyam NEWS
ఒంగోలులో ఎస్‌ఈబి అధికారులు గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టి ఓ లాడ్జిపై దాడి చేయడంతో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి… గంజాయి కొనుగోలు, అమ్మకాలు, సరఫరా మొత్తం విద్యార్ధులే చేస్తున్నట్టు గుర్తించారు. ఓ నలుగురు...
Slider ప్రకాశం

ఆగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటికైనా న్యాయం చేయాలి

Satyam NEWS
అగ్రిగోల్డ్ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రకాశం జిల్లా దర్శి పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు అన్నారు. బుధవారం దర్శి మండల రెవెన్యూ కార్యాలయం ఆవరణలో అగ్రిగోల్డ్ నాయకుడు పి.నరసయ్య అధ్యక్షతన...
Slider ప్రకాశం

సూర్యలంక తీరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

Satyam NEWS
మిచౌంగ్ తుఫాన్ ముందస్తు సహాయక చర్యలలో భాగంగా సూర్యలంకలోని సముద్ర తీరాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా నేడు సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించారు....