ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలుగా అందరికి ఉచితంగా ఇచ్చేస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనను తలదన్నేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పుట్టాడు. తనను ఎన్నుకుంటే అన్నీ ఫ్రీ...
తూర్పుగోదావరి జిల్లాలోని పవిత్ర పుణ్య క్షేత్రమైన అంతర్వేది లో నూతన రథాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్ హార్బర్ హెలిప్యాడ్కు చేరుకున్న సీఎం… అక్కడ నుంచి...
ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంలో గత పది సంవత్సరాలుగా మెట్రో టీవీ విజయం సాధించిందని తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యులు పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ అన్నారు. మండల కేంద్రమైన శంఖవరంలోని...
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ముత్తా నగర్ మున్సిపల్ హైస్కూల్ ఆర్ట్ టీచర్ మంగళవారం ఆత్మహత్య యత్నం చేసింది. ప్రదానోపాధ్యా యురాలు హాలిమ్ పార్ట్ టైమ్ డ్రాయింగ్ టీచర్ నాగదేవి ని ఫుల్ డే పని...
తూర్పు గోదావరిజిల్లాలోని అనపర్తి, బిక్కవోలు మండలాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్య మరోసారి రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా...
తూర్పుగోదావరి జిల్లా తునిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక పార్క్ సెంటర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ట్రాన్స్ పోర్ట్ లారీ ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విశాఖ జిల్లా కోటవురట్ల...
ప్రముఖ సినీ నటుడు నాగబాబు కుమార్తె, నటి నిహారిక తన భర్త చైతన్యతో కలిసి అన్నవరం సత్యనారాయణ స్వామిని నేడు దర్శించుకున్నారు. 9న చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. 11న...
హింసాత్మక చర్యలకు పాల్పడే రౌడీలపై కఠిన చర్యల పాటు నగర బహిష్కరణ చేస్తామని ఏలూరు రేంజ్ డి ఐ జి కె. వి. మోహనరావు హెచ్చరించారు. మంగళవారం రాజమహేంద్రవరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్...
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే.గంగవరం మండలం కోట గ్రామంలోని కోటిపల్లి యానం ఎటు గట్టు రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతులు యానంకు...
క్షణికావేశంలో తీవ్ర నేరం చేసి జైళ్లకు పరిమితమైన అమ్మలను విడిచిపెట్టారు. మహిళా జీవిత ఖైదీలు విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది మహిళా జీవిత ఖైదీలు విడుదల...