కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడిసిన్ విభాగంలో ఇన్ టెన్సీవ్ కేర్ యూనిట్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. గురువారం సాయంత్రం అక్కడ ఉన్న ఏసీ యంత్రం నుండి ఒక్కసారిగా మంటలు రావడం వల్ల...
అత్యవసర పరిస్థితుల్లో లోన్ యాప్ ద్వారా నగదు తీసుకోవాలని చూసింది ఓ మహిళ. దీని కోసం రూపీ పే యాప్ ను డౌన్లోడ్ చేసింది. అప్పటి నుండి లోన్ యాప్ నిర్వాహకులు మహిళకు నరకం...
‘‘ మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం. 18 – 59 ఏళ్ల మహిళలకు ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఖాతాల్లో వేస్తాం. ఇంట్లో ప్రతి మహిళకు పథకం వర్తింపు. ‘తల్లికి వందనం’ కింద...
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య కె.పద్మరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయాల కులపతి ఎస్.అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ కార్యాలయంలో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కు...
గోదావరి జిల్లాలకు తెలుగుదేశం పండగ వచ్చింది.టిడిపి శ్రేణిలో ఎక్కలేని ఉత్తేజాన్ని నింపింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి మహానాడుకకు వేదికైంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది ఈ మహానాడు పండుగలో పాల్గొనేందుకు...
ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే కాపు కుల నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ముసుగు తీసేసి వైసీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు వైసీపీ కీలక నాయకుడు మిధున్ రెడ్డితో కీలక చర్చలు...
ఈ నెల 27, 28న తూర్పు గోదావరి జిల్లా వేమగిరిలో టీడీపీ మహానాడు జరగనున్నది. మహానాడులో మేనిఫెస్టో ప్రాథమిక అంశాలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు వెల్లడించనున్నారు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న...
ప్రభుత్వ ఉద్యోగులు కూలీలుగా మారారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 10వ తారీఖున పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పి. గన్నవరం మండలం రాజుల పాలెంలో రైతులతో చర్చించనున్నారు. తడిసిన...
పాలిటెక్నిక్ విద్యను పారిశ్రామిక రంగానికి మరింతగా అనుసంధానం చేసి విద్యార్ధులకు మెరుగైన భవిష్యత్తును అందించే క్రమంలో హెచ్ఎల్ మండో ఆనంద్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్యా శాఖ బుధవారం అవగాహనా ఒప్పందం చేసుకుంది....
రాజకీయ కక్ష సాధింపుతో టిడిపి పార్టీ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులను అరెస్టు చెయ్యడం దుర్మార్గం అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి.అరుణ్ అన్నారు. మంగళవారం స్థానిక వి.ఎల్.పురం రోడ్ లో...