తన కుమార్తెతో తిరగవద్దని చెప్పడమే ఆ తండ్రి చేసిన నేరం. దాంతో కోపం వచ్చిన ఆ యువకుడు ఆయనను దారుణంగా హత్య చేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది. నిడదవోలు పట్టణానికి చెందిన...
పరిశ్రమల వృద్ధి ద్వారా కోనసీమ అభివృద్ధికి దిక్సూచి కాబోయే ‘శుభాకాంక్ష ప్లాట్ఫాం’ను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాస్ స్వయంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వేదిక ద్వారా తొలి పరిశ్రమగా Snackeat Food...
స్కూల్/ కాలేజీ బస్సులు/వ్యాన్లు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదరహిత ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు జగ్గంపేట...
పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కు పోలీసులు ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది....
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తూన్న పిఠాపురం నియోజకవర్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి...
రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలకు ఎలాంటి అవమానం జరిగినా, సహించబోమని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా దూబచర్లలో అంబేద్కర్ విగ్రహానికి దుండగులు చెప్పల దండ వేసి అవమానించి...
పురుషోత్తమ పట్నం శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ ఉద్యోగుల సమస్య పట్ల ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక సమర్పించడం జరిగిందని, సమస్య పై పూర్తి అవగాహనా ఉందని తప్పనిసరి గా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని,...
వైసీపీ ప్రభుత్వ హయాంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన సీఐడీ మాజీ అదనపు డీజీపీ పీవీ సునీల్ కుమార్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం నుండి సరైన అనుమతులు లేకుండా పలుమార్లు విదేశీ...
రాబోయే ఐదేళ్ల కాలంలో ఏ రకమైన అభివృద్ధి చేయనున్నామో తెలిపేలా రూపొందిందించిన సమగ్ర బడ్జెట్ 2025-26 అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని తన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా...
టీడీపీ – జనసేన మధ్య బంధాన్ని ఎలా బ్రేక్ చేయాలి..? ఆ రెండు పార్టీల కామన్ ఓట్ బ్యాంక్ని ఎలా బద్దలు కొట్టాలి.?? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్...