Category : కర్నూలు

Slider కర్నూలు

కర్నూలు సర్వజన ఆస్పత్రిలో సౌకర్యాలు

Satyam NEWS
కర్నూలు సర్వజన ఆస్పత్రిలో రోగులకు  మెరుగైన వైద్యం తో పాటు, సౌకర్యాలు కూడా కల్పించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్...
Slider కర్నూలు

ఉగాది సందర్భంగా పిడకల సమరం

Satyam NEWS
కర్నూలు జిల్లాలో ఉగాది పండుగ అంటే ఒక ప్రత్యేకత ఉంది. ప్రేమకు గుర్తుగా అక్కడ పిడకల సమరం జరుగుతుంది. తెలుగు వారి తెలుగు నామ సంవత్సరం వర్షాలు పుష్కలంగా కురవాలని మహా ప్రదర్శన నిర్వహించారు....
Slider కర్నూలు

‘సీమ’ను తడిపేందుకు కొత్త మోడల్ ప్రాజెక్ట్!

Satyam NEWS
ఏపీలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాలపై స్పెషల్‌ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా కరవు ప్రాంతాలైన రాయలసీమ జిల్లాలకు సాగునీటి వసతి...
Slider కర్నూలు

మంత్రి ఫరూక్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో ఫరూక్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. మంత్రి ఫరూక్...
Slider కర్నూలు

సంజన్న హత్య కేసులో 5 గురు అరెస్టు

Satyam NEWS
కర్నూలు నగరంలో కాశపోగు సంజన్న హత్య కేసులో 5 మంది ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. ఈ  సందర్బంగా  కర్నూలు జిల్లా ఎస్పీ...
Slider కర్నూలు

సోమశిల కేబుల్ బ్రిడ్జికి అనుమతి

Satyam NEWS
కేవలం ఒక కిలోమీటర్ బ్రిడ్జితో హైదరాబాద్ తిరుపతి మధ్య 90 కి.మీల దూరం తగ్గబోతున్నది. తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లేందుకు సీమలోని కర్నూలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా దూరం, పలు ప్రమాదాలు...
Slider కర్నూలు

శ్రీశైలవాసుడికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు

Satyam NEWS
నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేడు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున...
Slider కర్నూలు

హంస వాహనం పై విహరించిన శ్రీశైలేశుడు

Satyam NEWS
నంద్యాల జిల్లా శ్రీశైలం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజైన నేడు హంస వాహనం పై శ్రీశైలేశుడు విహరించాడు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. లోక కల్యాణం కోసం...
Slider కర్నూలు

సైబర్ నేరాల పట్ల  ప్రజలు అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS
సైబర్ నేరాల పట్ల  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూల్ రేంజ్ డీఐజీ కొయ్య ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏ బ్యాంకు వారు  కూడా  ఓటిపిలు అడగరని ఆయన అన్నారు. తెలియని వ్యక్తులు ఎవరు అడిగినా...
Slider కర్నూలు

శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం 5.96 కోట్లు

Satyam NEWS
నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల హుండీల లెక్కింపు మంగళవారం జరిగింది. ఈ లెక్కింపులో రూ 5,96,92,376/-నగదు రాబడి లభించింది. ఈ ఆదాయాన్ని భక్తులు గత 26...
error: Content is protected !!