కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి కోరారు. కరోనాపై పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ చేపట్టిన జిల్లా ఎస్పీ కోడుమూరు పట్టణంలో విద్యార్దులతో కలిసి మాస్కుల...
పిల్లల్ని చంపేసి తాను కూడా చనిపోవాలని అనుకున్నది ఒక తల్లి. నల్లమల అడవిలోకి వెళ్లి పిల్లలకు విషం ఇచ్చి, తాను కూడా తాగింది…… అయితే….. ఎక్కడో……. మాతృప్రేమ మళ్లీ గుర్తుకు వచ్చింది….. అంతే… తర్వాత…..???...
కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు మంగళవారం జరిగింది. 19 రోజుల పాటు భక్తులు స్వామి అమ్మవార్లకు సమర్పించిన కానుకలను...
కర్నూలు జిల్లా పత్తికొండలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దురదృష్టకర సంఘటనలో ఇద్దరు మరణించారు. పత్తికొండ హోసూర్ రోడ్డు లో వేరు సెనగ నూర్పిడి ట్రాక్టర్, స్కూటర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగి ఇద్దరు...
సంక్షేమ పథకాల అమలు కోసం ప్రత్యేకంగా డిడిఓ లను నియమించినందుకు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్రమైన తుగ్గలి ఎమ్మార్వో...
కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఇజయ్య దంపతులు, కుమారుడు రాజశేఖర్పై కర్నూలు దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఇజయ్య కోడలు ఝాన్సీ రాణి అలియాస్ సమీరా రాణి...
కర్నూలు నగర మేయర్, వైఎస్ఆర్ సిపి నాయకుడు, వాల్మీకి ముద్దు బిడ్డ బి.వై.రామయ్యను వాల్మీకి కుల నేతలు ఘనంగా సన్మానించారు. కర్నూలులోని ఆయన నివాసంలో కలిసిన వారు శాలువాతో, పూల బొకే సత్కరించారు. కర్నూలు...
మున్సిపల్ ఎన్నికలలో అత్యథిక స్థానాలు గెలిచిన వైసీపీ ప్రభంజనం సృష్టించింది. కానీ ఈ మున్సిపల్ ఎన్నికలలో ఓట్ల లెక్కింపులో సీఎం జగన్ కు ఓ షాక్ న్యూస్ తగిలిందనే చెప్పాలి. కర్నూల్ జిల్లా నంద్యాల...
కర్నూలు జిల్లా లోని ప్రముఖ శైవక్షేత్రమైన మహానంది క్షేత్రంలో స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం స్వామి అమ్మవార్లు రథోత్సవం పై పురవీధుల గుండా...
కర్నూలు జిల్లా శ్రీశైలమహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల రథోత్సవం శుక్రవారం రమణీయంగా సాగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలలో అశేష భక్త జనం పాల్గొని తరించారు. ఈ కార్యక్రమానికి...