కర్నూలులో జంట హత్యల ఘటన కలకలం రేపుతోంది. కర్నూలులోని చింతలముణి నగర్ తల్లీ కుమార్తెను కత్తులతో నరికి హత్య చేశారు. ఇంటి యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ కలహాలతోనే ఈ హత్య లు చేసినట్లు...
నంద్యాల జిల్లా శ్రీశైలంలో జరుగుతున్న ఉగాది మహోత్సవాల సందర్భంగా భద్రత ఏర్పాట్లు జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి పరిశీలించారు. ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలంకు వచ్చే భక్తుల క్షేమము లక్ష్యంగా ప్రతిష్ట బందోబస్తు చర్యలు...
నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం లో పెద్ద పులి పిల్లల కలకలం సృష్టించాయి. పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పెద్ద పులి పిల్లలను గ్రామస్థులు గుర్తించారు. ఎంతో ముద్దుగా ఆడుకుంటున్న...
నిరుద్యోగ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటింగ్ లో పాల్గొనకుండా చేయడం కోసం ఎన్నికల రోజునే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్...
దేవుడా? ఆయనెవరు??? నాకు దేవుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే. ఆయనే నాకు శివుడు….అంటున్నాడీయన. ఆయన రాజకీయ నాయకుడో లేదా మరెవరో కాదు. శ్రీశైలం దేవస్థానం బాధ్యతలు నిర్వర్తించే ఈవో లవన్న. గుళ్లో ఉన్న శివుడికి...
శ్రీశైలం ఆలయానికి భక్త జనం పోటెత్తింది. ఆలయ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. శ్రీశైలం ఆలయం శివనామ స్మరణతో మార్మోగిపోతోంది....
శ్రీశైలం మహా క్షేత్రంలో శివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి తెలుపుకోవచ్చని నంద్యాల...
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్ లో టమోటా ధర భారీగా పతనమైంది. గత 10 రోజులుగా ఎమ్మిగనూరు మార్కెట్ లో టమోటాకు ధర లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో రూపాయి పలకడంతో...
నంద్యాల జిల్లా లోని శ్రీశైల మహాపుణ్య క్షేత్రంలో ఈ నెల 11 నుండి 21 వరకు 11 రోజులపాటు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించి భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు లోను కాకుండా పకడ్బందీ...