శ్రీశైలంలోని కమ్మ సత్రంలో ఒకరిని కొట్టి చంపిన యాత్రీకులు
శ్రీశైలం మహాక్షేత్రంలోని కాకతీయ కమ్మ సత్రం అన్నదాన మందిరంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో అన్నదాన సత్రంలో పని చేస్తున్న బొడ్డు శ్రీను అక్కడికక్కడే మరణించాడు. మద్యం మత్తులో అక్కడి సిబ్బందితో యాత్రీకులు ఘర్షణకు...