Category : పశ్చిమగోదావరి

Slider పశ్చిమగోదావరి

అవినీతి అధికారుల్ని రక్షిస్తున్నదెవరు?

Satyam NEWS
ఏలూరు జిల్లాలో కొన్ని పంచాయతీలలో కొంత మంది కార్యదర్శులు అక్రమ బిల్లులతో అడ్డగోలుగా  రాజకీయ అండదండలను అడ్డు పెట్టుకుని పంచాయతీల నిధులను కోట్లలో దోపిడి చేశారు. విచారణలకు దొరకకుండా, సస్పెండ్ అవ్వకుండా రాజకీయంగా తప్పించుకు...
Slider పశ్చిమగోదావరి

చంద్రమౌళికి అండగా నిలిచిన దళిత సంఘాలు

Satyam NEWS
ఏలూరు జిల్లా భీమడోలు లో చంద్రమౌళి ప్రహరి కూల్చివేత పై దళిత సంఘాల నాయకులు చంద్రమౌళి కి అండగా నిలిచారు. పంచాయతీ చర్యను ఖండించారు. పంచాయతీ సిబ్బంది చంద్రమౌళి కుటుంబం పట్ల వ్యవహరించిన తీరు...
Slider పశ్చిమగోదావరి

అవినీతిపై ఫిర్యాదు చేస్తే ఫలితం ఇదా?

Satyam NEWS
భీమడోలు పంచాయతీ లో ఒక దళితుడి ఇంటి ప్రహరిని స్థానిక పంచాయతీ బుధవారం గృహ యజమానికి ముందుగా ఏవిధమైన నోటీస్ జారీ చేయకుండా కూల్చి వేశారని గృహ యజమాని కొత్తపల్లి చంద్ర మౌళి ఆరోపించారు....
Slider పశ్చిమగోదావరి

వైసీపీ సోషల్ మీడియా వారికి హెచ్చరిక

Satyam NEWS
చేతిలో ఫోను ఉంది కదా అని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఉపేక్షించం అని వైసిపి మూకలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటు హెచ్చరిక చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల...
Slider పశ్చిమగోదావరి

పెళ్లి మాకు… ఖర్చు మీకు

Satyam NEWS
ఏలూరు జిల్లాలోని ఏడుకొండల సామి కొలువై ఉన్న మెట్ట మండలం లో ఓ ప్రభుత్వ శాఖలో ఉన్నతాధికారుల తీరుకు గ్రామస్థాయి  ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. ఉన్నతాధికారుల ఇళ్లలో జరిగే వివాహాది కార్యక్రమాలకు గ్రామస్తాయి ఉద్యోగుల నుoడి...
Slider పశ్చిమగోదావరి

గ్రామీణాభివృద్ధిలో ఉపాధి కూలీల పాత్ర కీలకం

Satyam NEWS
గ్రామాల అభివృద్ధిలో ఉపాధి శ్రామికుల పాత్ర ఎంతో కీలకం అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామం లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి...
Slider పశ్చిమగోదావరి

టీడీపీ జనసేన కోఆర్డినేషన్ కమిటీ భేటీ

Satyam NEWS
జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ తాడేపల్లిగూడెం ఇన్ చార్జ్ వలవల బాబ్జి లతో తెలుగుదేశం పార్టీ-జనసేన కోఆర్డినేషన్ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రి...
Slider పశ్చిమగోదావరి

పొలవరం ప్రాజెక్టు పరిధిలో మట్టి నాణ్యత పరీక్షలు

Satyam NEWS
పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు పరిధిలో నిర్మాణాలకు వినియోగించే మట్టి నాణ్యతను కేంద్ర నిపుణుల బృందం పరీక్షించింది. సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బి. సిద్దార్థ్ హెడావో, విపుల్ కుమార్ ...
Slider పశ్చిమగోదావరి

నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం

Satyam NEWS
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజకీయ చతురతతో ఎట్టకేలకు నిడదవోలు మునిసిపాలిటీ పీఠం జనసేన కైవసం చేసుకుంది. రాష్ట్రంలో జనసేన పార్టీ ఖాతాలో ఇది తొలి మున్సిపాలిటీగా నిలిచింది. గత...
Slider పశ్చిమగోదావరి

వత్తిడి నుంచి విముక్తికి నడక మంచిది

Satyam NEWS
నడక ఇది చాలా సింపుల్ వ్యాయామం కానీ నడక  మానవ శరీరo లో  ఉన్న కొన్ని భయంకరమైన  రుగ్మతల నివారిణి అని ఆశ్రం మెడికల్ కాలేజి సీ ఈ ఓ  కె హనుమంతరావు అన్నారు....
error: Content is protected !!