35.2 C
Hyderabad
April 27, 2024 13: 38 PM

Category : పశ్చిమగోదావరి

Slider పశ్చిమగోదావరి

ఏలూరులో మిత్రపక్షాల మధ్య విభేదాలకు తెర

Satyam NEWS
ఏలూరు నియోజకవర్గం లో  టి డి పి జనసేన పార్టీల మధ్య కొంతకాలం గా ఏర్పడిన అగాధానికి తెరపడింది. అసంతృప్తితో  రగిలిపోతున్న రెడ్డప్పలనాయుడు వర్గం  టి డి పి  బి జె పి  జనసేన...
Slider పశ్చిమగోదావరి

ఏలూరుకు రానున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి

Satyam NEWS
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఏలూరు రానున్నారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో మంగళ వారం జరిగే భారీ బహిరంగ సభ లో ఆయన పాల్గొననున్నారు. ఆయన రాకను పురస్కరించుకుని స్టేడియం...
Slider పశ్చిమగోదావరి

మహాత్మా గాంధీజికి  నివాళులు

Satyam NEWS
జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతిని అమరవీరుల దినంగా జరుపుకోవడం అభినందనీయమని ఏలూరు జిల్లా ప్రజా పరిషత్  జడ్పీ సీఈఓ సుబ్బారావు అన్నారు. సి ఈ ఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  జిల్లా...
Slider పశ్చిమగోదావరి

జాతీయ సదస్సులో మెరిసిన భీమడోలు గ్రామ పంచాయతీ

Satyam NEWS
తిరుపతిలో జరిగిన పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి జాతీయ వర్క్ షాపులో భీమడోలు గ్రామ పంచాయతీ పారిశుధ్యం పరిశుభ్రత, త్రాగునీరు, రహదారుల కల్పన వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పించి ఆంధ్రప్రదేశ్...
Slider పశ్చిమగోదావరి

రైల్వేల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు ధర్నా

Satyam NEWS
నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేలను ప్రైవేటీరించడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని, ప్యాసింజర్ ట్రైన్స్ కొనసాగించాలని, రైల్వేలను పటిష్టం చేయాలని, ఉద్యోగుల...
Slider పశ్చిమగోదావరి

ప్రత్యేక పారిశుధ్య నిర్వహణకు 450 మంది కార్మికులు ఏర్పాటు

Satyam NEWS
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. నూజివీడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం  పంచాయతీ  విస్తరణ...
Slider పశ్చిమగోదావరి

వైసీపీ నిరంకుశ రాజ్యానికి చరమగీతం పాడాలి

Satyam NEWS
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ  కమిటీ సమావేశం సోమవారం ఏలూరు మినీ బై పాస్ లో గ్రాండ్ కృష్ణ కళ్యాణ మండపం లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు, నర్సాపురం...
Slider పశ్చిమగోదావరి

అనాథలా మారిపోయిన మినీ కొల్లేరు సరస్సు

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం మండూరు లో మైనర్ ఇరిగేషన్ శాఖకు చెందిన సుమారు 300 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న కన్న సముద్రం చెరువులో తుమ్మచెట్లు మాయమై పోతున్నాయని కొంతమంది గ్రామస్తులు ఆరోపిస్తున్నారు....
Slider పశ్చిమగోదావరి

అక్రమంగా తరలిపోతున్న పోలవరం కాలువ గట్టు మట్టి

Satyam NEWS
ఏలూరు డివిజన్ పరిధి లో ఉన్న పోలవరం కాలువ పై లష్కర్ ల పర్యవేక్షణ లేకపోవడతోనే రాత్రి సమయాలలో కాలువ గట్టు మట్టి అక్రమంగా తరలిపోతుందని పోలవరం కాలువ పరివాహక ప్రాంతాల ప్రజలు తెలుపుతున్నారు. ...
Slider పశ్చిమగోదావరి

పట్టపగలే కొల్లగొడుతున్న మట్టి మాఫియా

Satyam NEWS
ఏలూరు జిల్లాలో  పోలవరం కుడి కాలువ గట్టు ఖనిజ సంపదను మట్టి మాఫియా పట్ట పగలు కొల్లగొడుతున్న పరిస్థితి నెలకొని ఉన్నది. ఏలూరు డివిజన్ లో అన్ని మండలాల పరిధిలో అధికారుల కనుసన్నలలోనే మట్టి...