30.7 C
Hyderabad
February 10, 2025 21: 00 PM

Category : పశ్చిమగోదావరి

Slider పశ్చిమగోదావరి

డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం..

Satyam NEWS
ఏలూరు జిల్లా కేంద్రంలో సుస్మితా డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. సాధారణంగా ఎమ్మారైకి వచ్చిన వ్యక్తుల వద్ద ఎలాంటి మెటల్ వస్తువులు...
Slider పశ్చిమగోదావరి

ఇంటర్మీడియట్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్

Satyam NEWS
ఏలూరు సెయింట్ థెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిర్వహించిన కెరీర్ గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ ప్రోగ్రాంలో కళాశాల ప్రిన్సిపాల్   డా.సిస్టర్ మెర్సీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటర్మీడియట్లో...
Slider పశ్చిమగోదావరి

పేదకూలి కుటుంబానికి చింతమనేని అండ

Satyam NEWS
పేద కూలి కుటుంబానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అండగా నిలిచారు. మొండురు లో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురై బుడపన శ్రీను (40) మృతి చెందాడు. మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రిలో...
Slider పశ్చిమగోదావరి

పెద్ద కుటుంబం… అంతా ఒక చోట…

Satyam NEWS
ఒక చిన్న ఆలోచన…సంతోషాన్ని తెచ్చిపెట్టింది.. బలగం సినిమాలో చెప్పినట్టుగా బందువులు అంతా ఒక్కచోట చేరి ఆనందంగా గడిపారు…కుముదవల్లి బలంగా పేరు గంచారు.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామానికి...
Slider పశ్చిమగోదావరి

జోరుగా కోడిపందాలు: కిటకిటలాడిన పల్లెలు

Satyam NEWS
సంక్రాంతి అంటే..కోడిపందాలు..కోడిపందాలు అంటే ఉభయగోదావరి…పందాలు అంటే భీమవరం గుర్తు వస్తుంది.. ఈ సంక్రాంతి కి కోట్ల రూపాయల్లో పందాలు జరిగాయి..ఒక వైపు కోడిపందాలు కు అనుమతులు ఇస్తారా లేదా..? అనుకునే సమయంలో ఎక్కడికక్కడ ఖాళీ...
Slider పశ్చిమగోదావరి

నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ డివిజనల్ అధికారి

Satyam NEWS
ఏలూరు జిల్లా  లో ఆయనొక డివిజనల్ స్థాయి అధికారి విధుల పట్ల అత్యంత బాధ్యతారహితం గాను, ఉన్నత అధికారుల  కారుల ఎమర్జెన్సీ ఆదేశాలను తుంగలో తొక్కి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కనీస ప్రోటోకాల్ నిబంధనలకు నిలువునా...
Slider పశ్చిమగోదావరి

ఇళ్ల నిర్మాణ మెటీరియల్ స్మగ్లింగ్

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరు జగనన్న లే ఔట్ నుండి కోట్లాది రూపాయల మెటీరియల్ ను చాటు మాటు గా తరలిస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ నుండి డస్ట్ ని తరలిస్తున్న 6 టిప్పర్...
Slider పశ్చిమగోదావరి

విచారణలు ఒక బూటకం… అక్రమాలే శాశ్వతం

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం నడిపల్లి గ్రామం లో జరిగిన ఇసుక సీనరేజ్ వసూళ్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు గత మూడేళ్ళుగా పెదవేగి మండలం లో హోరెత్తుతున్నాయి. ఈ ఆరోపణల పై పూర్తి స్థాయిలో...
Slider పశ్చిమగోదావరి

ముడుపులు తీసుకుని కూడా పని చేయకపోతే ఎలా?

Satyam NEWS
ఏలూరు జిల్లాలో ఓ పంచాయతీ లో కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలతో విచారణ జరుగుతున్నట్టు సమాచారం. ఈ విచారణ లో ఆ పంచాయతీ సర్పంచ్ పాత్ర ఉన్నట్టు రుజువైతే చెక్ పవర్...
Slider పశ్చిమగోదావరి

ఉండిలో వైసీపీకి భారీ షాక్

Satyam NEWS
వైసీపీ కి భారీ షాక్ తగిలింది. కుముదవల్లి సర్పంచ్ భూపతిరాజు వంశీ కృష్ణ రాజు, ఆయన అనుచరులతో కలిసి ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్, ఉండి  శాసనసభ సభ్యులు రఘురామ కృష్ణంరాజు సమక్షంలో...