ఏలూరు నియోజకవర్గం లో టి డి పి జనసేన పార్టీల మధ్య కొంతకాలం గా ఏర్పడిన అగాధానికి తెరపడింది. అసంతృప్తితో రగిలిపోతున్న రెడ్డప్పలనాయుడు వర్గం టి డి పి బి జె పి జనసేన...
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఏలూరు రానున్నారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో మంగళ వారం జరిగే భారీ బహిరంగ సభ లో ఆయన పాల్గొననున్నారు. ఆయన రాకను పురస్కరించుకుని స్టేడియం...
జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతిని అమరవీరుల దినంగా జరుపుకోవడం అభినందనీయమని ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ జడ్పీ సీఈఓ సుబ్బారావు అన్నారు. సి ఈ ఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా...
తిరుపతిలో జరిగిన పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి జాతీయ వర్క్ షాపులో భీమడోలు గ్రామ పంచాయతీ పారిశుధ్యం పరిశుభ్రత, త్రాగునీరు, రహదారుల కల్పన వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పించి ఆంధ్రప్రదేశ్...
నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేలను ప్రైవేటీరించడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని, ప్యాసింజర్ ట్రైన్స్ కొనసాగించాలని, రైల్వేలను పటిష్టం చేయాలని, ఉద్యోగుల...
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. నూజివీడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం పంచాయతీ విస్తరణ...
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఏలూరు మినీ బై పాస్ లో గ్రాండ్ కృష్ణ కళ్యాణ మండపం లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు, నర్సాపురం...
ఏలూరు జిల్లా పెదవేగి మండలం మండూరు లో మైనర్ ఇరిగేషన్ శాఖకు చెందిన సుమారు 300 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న కన్న సముద్రం చెరువులో తుమ్మచెట్లు మాయమై పోతున్నాయని కొంతమంది గ్రామస్తులు ఆరోపిస్తున్నారు....
ఏలూరు డివిజన్ పరిధి లో ఉన్న పోలవరం కాలువ పై లష్కర్ ల పర్యవేక్షణ లేకపోవడతోనే రాత్రి సమయాలలో కాలువ గట్టు మట్టి అక్రమంగా తరలిపోతుందని పోలవరం కాలువ పరివాహక ప్రాంతాల ప్రజలు తెలుపుతున్నారు. ...
ఏలూరు జిల్లాలో పోలవరం కుడి కాలువ గట్టు ఖనిజ సంపదను మట్టి మాఫియా పట్ట పగలు కొల్లగొడుతున్న పరిస్థితి నెలకొని ఉన్నది. ఏలూరు డివిజన్ లో అన్ని మండలాల పరిధిలో అధికారుల కనుసన్నలలోనే మట్టి...