23.7 C
Hyderabad
March 27, 2023 08: 42 AM

Category : పశ్చిమగోదావరి

Slider పశ్చిమగోదావరి

వరుసగా మూడవ ఏడాది వైఎస్సార్‌ ఆసరా…!

Satyam NEWS
దెందులూరు నుంచీ బటన్ నొక్కి ప్రారంభించిన సీఎం జగన్…! “వైఎస్సార్‌ ఆసరా” పథకం ద్వారా మూడో విడత  6,419.89 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇవాళ్టి నుంచీ ఏప్రిల్ 5 వరకు 10 రోజుల పాటు...
Slider పశ్చిమగోదావరి

రైతాంగ సమస్యలు పరిష్కరించాలి

Satyam NEWS
ఏలూరు జిల్లాకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలోని రైతాంగ సమస్యలపై దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ కోరింది. శనివారం జిల్లాకు...
Slider పశ్చిమగోదావరి

కోడి వ్యర్ధాలను తరలిస్తున్న డాన్ ఎవరు?

Satyam NEWS
ఆగడాల లంక పరిసర ప్రాంతాల్లోని చేపల చెరువులకు కోడి వ్యర్ధాలను తరలిస్తున్న డాన్ ఎవరు? ఏలూరు జిల్లా భీమడోలు మండలం ఆగడాలలంక గ్రామంలో కొల్లేరులోని చేపల చెరువులకు యథేచ్ఛగా కోడి వ్యర్ధాలను తరలిస్తున్న కంటైనర్లు...
Slider పశ్చిమగోదావరి

పంచాయితీ సొమ్ము దొంగల పాలు

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం లో ఓ పంచాయతీలో దొంగలు పడ్డారని తెలిసింది. దొంగలేవరో కాదు  సర్పంచ్ భర్త, ఆ పంచాయతీ కార్య దర్శితో కుమ్మక్కై పంచాయతీలో పనులు చేయకుండా చేసినట్టు చూపి సుమారు...
Slider పశ్చిమగోదావరి

ఆధిపత్య పోరు తో నలిగిపోతున్న గ్రామ ప్రజలు

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం లో ఓ గ్రామ పంచాయతీలో ఓ మాజీ మహిళా సర్పంచ్ తనయుడు, ప్రస్తుత దళిత మహిళా సర్పంచ్ భర్త మధ్య కొన్ని రోజులుగా పంచాయతీ లో పై ఆధిపత్య...
Slider పశ్చిమగోదావరి

రాట్నాలమ్మ దేవాలయంలో ఉగాది వేడుకలు

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మ దేవాలయం లో శోభ కృత నామ సంవత్సర ఉగాది వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు రాష్ట్ర ఆయిల్ పె డ్ రైతు కమిటీ...
Slider పశ్చిమగోదావరి

23న ఏలూరు రానున్న వాటికన్ రాయబారి

Satyam NEWS
ఏలూరు నగరంలో ఈనెల 23వ తేదీన వాటికన్ రాయబారి మోస్ట్ రెవరెండ్ లియోఫోర్డ్ జిరెల్లి పర్యటించనున్నారని  ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావు పొలిమేర తెలిపారు. బిషప్ హౌస్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో...
Slider పశ్చిమగోదావరి

25న దెందులూరు రానున్న ముఖ్యమంత్రి జగన్

Satyam NEWS
ఏలూరు జిల్లా దెందులూరు నియోజక వర్గం లో  ఈనెల 25వ తేదీన  కోట్లాది రూపాయల నిధులతో చేపట్టనున్న  వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి శంఖుస్థాపనలు చేయనున్నారని...
Slider పశ్చిమగోదావరి

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడండి

Satyam NEWS
ఏలూరు జిల్లాలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన కార్యాచరణ అమలు చేయాలని సంబంధిత అధికారులను జెడ్పి చైర్మన్ కవురు శ్రీనివాస్ కోరారు.  స్ధానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం  జెడ్పి స్ధాయిసంఘ సమావేశం జరిగింది. ...
Slider పశ్చిమగోదావరి

చదువురాని ఆశావర్కర్ల తో ఇబ్బందులు

Satyam NEWS
ఏ పి లో చాలా మంది ఆశా వర్కర్ లు చదవడం, రాయడం రాని వాళ్లే ఉన్నారు. వారిలో కొంత మంది 10 వ తరగతి పాసైనట్టు మార్క్ లిస్ట్ లు సంపాదించి వాటి...
error: Content is protected !!