బిజెపి అవలంబిస్తున్న వైఖరి నచ్చకనే రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరానని ముషీరాబాద్ కు చెందిన సీనియర్ నాయకులు సిహెచ్ సునీల్ పేర్కొన్నారు. శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఓ హోటల్లో ఆయన...
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు విద్య, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా బిఆర్ ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ముషీరాబాద్ ఇండిపెండెంట్ అభ్యర్థి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వారికి న్యాయం జరగాలని ఉద్దేశంతోనే ఇండిపెండెంట్గా బరిలోకి దిగానని...
కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో టీజేఎస్ కుత్బుల్లాపూర్ యూత్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది టీజేఎస్ నాయకులు కార్యకర్తలు ఈరోజు బిజెపిలో చేరారు. కుత్బుల్లాపూర్ అభివృద్ధి...
కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటాననీ ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గం, మల్లాపూర్ డివిజన్, విఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో, బి ఆర్ టి యు రాష్ట్ర ప్రధాన...
దేశానికి, రాష్ట్రానికి హానికరమైన బీజేపీ, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ పిలుపునిచ్చారు. హైదరాబాద్, హిమాయత్ నగర్, మఖ్డూమ్ భవన్ లో...
కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ దూసుకుపోతుదని, కాంగ్రెస్, బిజెపి లు అమలుకాని మోసపూరిత హామీలను నమ్మొద్దని ఉప్పల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఏఎస్ రావు నగర్...
అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోల్నాక డివిజన్ లోని కృష్ణ నగర్ లో కార్పొరేటర్ దూసరి లావణ్య గౌడ్ తో కలిసి సోమవారం ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించారు. సీఎం కేసీఆర్ అందించిన సంక్షేమ...
కాంగ్రెస్ పాలన లో అభివృద్ధి కొంటుపడిందని నాచారం డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ శాంతి సాయి జన్ శేఖర్ అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమాన్ నగర్ బాబా నగర్...
తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ నరహరి తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతులను గుర్తించి 36 కులాలను ఓక్కే గొడుగు కిందికి తెచ్చి ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్...