హైదరాబాద్ నగరం లోని మాంసం దుకాణాదారులకు జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు బంద్ చేయాలని జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. చికెట్,...
మోడీ చేస్తున్న భావోద్వేగ మత రాజకీయాలను ఓడిద్దామని, దేశ సమర్ధత, ఆర్ధిక విధానాలను నాశనం చేయడమే బీజేపీ అజెండా అని సాంస్కృతిక, సామాజిక విశ్లేషకురాలు దేవి అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య(ఏ ఐ...
పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ కు మద్దతుగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎం.ఎల్.ఏ ముఠా గోపాల్ ఆధ్వర్యంలో హెరిటేజ్ ఫంక్షన్ హల్ లో అన్ని...
మాజీ ఎం.బి.సి. చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ఇటీవలే ఒక ప్రముఖ ఛానల్ డిబేట్లో లోకల్ రిపోర్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసారని విలేకరులు ఓయూ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఓయూ ఏసీపీ జగన్ ను...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సర్కిల్ (తెలంగాణ రాష్ట్రం) ఉద్యోగులు తెలంగాణ సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు అందించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్...
కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా వాడవాడనా శ్రీరామ నామజపంతో ప్రజలందరూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కేపీ.హెచ్.బి కాలనీలోని ఇండస్ వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో రేపు జరగబోయే అయోధ్య రామ...
మాజీ కేంద్రమంత్రి యస్. జైపాల్ రెడ్డి 82 జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని స్ఫూర్తి స్థల్ లో జైపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్...
“నాగర్ కర్నూల్ జిల్లా సాహిత్యం – సమస్య అధ్యయనం’ అనే అంశంపై పరిశోధన చేసి వేముల నారాయణ ఉస్మానియా విశ్వవిదాయలయం నుండి పిహెచ్. డి. డిగ్రీ పొందారు. ఈ సందర్భంలో డా. శ్రీరంగాచార్య అధ్యక్షతన...
కిషోరి వికాస్ యోజన ద్వారా 6-18 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్యా, వైద్య, ఉపాధి అవకాశాలు సేవా భారతి స్వచ్ఛంద (NGO) సంస్థ సేవలు అనిర్వచనీయమని పలువురు వక్తలు కొనియాడారు. హైదారాబాద్ మహా నగరంలో...
మనిషి జీవన ప్రమాణాలు పెంచేది వైద్యం, ఆరోగ్యమైనని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), కాంటినెంటల్ హాస్పిటల్స్ , అమెరికాన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియాన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్(AAPI) సంయుక్తంగా నిర్వహించిన ఆటా...