నగరంలోని ఆరోగ్య ప్రాధాన్యాన్ని కలిగించే ఈవెంట్లను ప్రోత్సహిస్తూ, అవంతిక కన్స్ట్రక్షన్స్ మరియు ఇగ్నిటే ఇన్స్టిట్యూషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన ఉదయం 6 గంటలకు మియాపూర్ రన్ 2.0’ కార్యక్రమాన్ని ఏర్పాటు...
హెచ్.సి.యూ భూముల విషయంపై బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే కృష్ణరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రజలు రోడ్లపైకి రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆయన ఇంకా ఏమన్నారంటే రాజకీయ పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకొని ముందుకు...
వనపర్తి జిల్లా పెబ్బేరు ఎస్సై హరిప్రసాద్ రెడ్డి గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ చెప్పారు. ప్రతి దాంట్లో కలుగజేసుకొని తప్పు చేసిన వారికి...
ఒక వివాహిత తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయిన సంఘటన జరిగింది. మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 5న ఈ...
ఫ్యాన్సీ కారు నెంబర్ల వేలంలో ఒక కొత్త రికార్డు సాధించారు మణికొండ ఆర్టీఏ అధికారులు. మణికొండ లోని రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ కార్యాలయం లో ఫ్యాన్సీ నెంబర్ల వేలం జరిగింది. ఈ వేలంలో...
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి కి తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి,సునీతమ్మ దంపతులు పట్టు వస్త్రాలు...
హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి చేసిన వ్యక్తులతో తమ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇప్పటికే ప్రకటించింది. దోషులపై సత్వరం చర్యలకు తీసుకోవాలని...
వికారాబాద్ జిల్లా కేంద్రం లో అనేక అక్రమ కట్టడాలు కబ్జాలకు గురైనా పట్టించుకోని మున్సిపల్ అధికారులు సామాన్య ప్రజల పై ప్రతాపం చూపిస్తున్నారు. డబ్బులు ఉన్నోనికి ఒక న్యాయం డబ్బు లేనోనికి ఓ నాయమా...
ఐదు సంవత్సరాల పదవి కాలం లో రూ.119 కోట్లతో వికారాబాద్ అభివృద్ధి పథకాలు చేపట్టినట్లు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ మీడియా సమావేశంలో తెలిపారు. గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్...
అక్రమ రవాణాల పైన జిల్లాలో నిరంతరంగా టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు నిర్వహించడం జరుగుతుంది అని వికారాబాద్ జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు జిల్లాలోని యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో...