దళితులను అణచివేస్తున్న దళిత వ్యతిరేక ప్రభుత్వం ఇది
టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై అణచివేత, దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని కొమరంబీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో దళితులపై కొనసాగిస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ...