Category : ముఖ్యంశాలు

Slider ముఖ్యంశాలు

భూమికి క్షేమంగా చేరిన సునీతా విలియమ్స్

Satyam NEWS
వారం రోజుల పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అనూహ్యంగా అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్,ఆమె సహచరుడు బుచ్ విల్‌మోర్‌లు 9 నెలల అనంతరం తిరిగి భూమిపైకి...
Slider ముఖ్యంశాలు

అరుదైన అవార్డు అందుకున్న తిరునగరి జ్యోత్స్న

Satyam NEWS
ప్రపంచంలోని 20 మంది ఉత్తమ మహిళల్లో ఒకరిగా అమెరికన్ ఎథ్నిక్ కమిషన్ ఎంపిక చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్నఆ అవార్డును అందుకున్నారు. మార్చి 12 వ తేదీన అమెరికా...
Slider ముఖ్యంశాలు

అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణానికి వేగంగా చర్యలు

Satyam NEWS
పల్నాడు, గుంటూరుతో పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భూ సేకరణకు జేసీలను అధికారులుగా నియమించారు. ఐదు జిల్లాల్లోని 23 మండలాల్లో, 121 గ్రామాల మీదుగా ఈ ఓఆర్ఆర్ నిర్మాణం జరగనుంది. అమరావతి ఓఆర్ఆర్...
Slider ముఖ్యంశాలు

ఎయు మాజీ విసి ప్రసాదరెడ్డి అక్రమాలపై విచారణ

Satyam NEWS
ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ విసి ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై 60రోజుల్లో విజిలెన్స్ విచారణ పూర్తిచేసి, కఠిన మైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు....
Slider ముఖ్యంశాలు

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు

Satyam NEWS
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ అధ్యయనం చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, కాలవ శ్రీనివాసులు...
Slider ముఖ్యంశాలు

జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ కు వర్రా రవీందర్ రెడ్డి

Satyam NEWS
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త  వర్రా రవీందర్ రెడ్డిని పిటి వారెంట్ పై జగ్గయ్యపేట పోలీసులు తీసుకెళ్లారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్లో వర్రా రవీందర్ రెడ్డి పై కేసు నమోదు అయ్యింది....
Slider ముఖ్యంశాలు

చంద్రబాబు ఐడియాకి టాటా సీఈవో ఫిదా…!!

Satyam NEWS
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి వేగంగా బాటలు వేస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని ఐటీ వ్యాలీ తరహాలోనే..ఏపీలోనూ అత్యాధుని...
Slider ముఖ్యంశాలు

ప్రకృతి వ్యవసాయానికి ఏపీ చిరునామా

Satyam NEWS
‘మనం తీసుకునే ఆహారమే మెడిసిన్…వంటగదే ఫార్మసీ. సరిగ్గా అనుసరిస్తే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. క్యాన్సర్ వస్తే డాక్టర్ వైద్యం చేస్తారు…రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది....
Slider ముఖ్యంశాలు

మెగా బ్రదర్ నాగబాబు ఆస్తి ఎంతో తెలుసా?

Satyam NEWS
మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. నాగబాబు తన ఎన్నికల అఫిడవిట్ తో తన ఆస్తులతో పాటుగా అప్పుల లెక్కలను వెల్లడించారు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కు చెల్లించాల్సిన...
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్సీ స్థానాల్లో బలహీన వర్గాలకే పెద్దపీట

Satyam NEWS
టీడీపీ ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను బలహీన వర్గాలకే కేటాయించింది. వెనకబడిన వర్గాలను ఆది నుంచి ఆదిరిస్తున్న టీడీపీ తాజాగా ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీసీ, ఎస్సీ వర్గాలకే కేటాయించింది. 5...