గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం కోలుకోలేని నష్టాలకు గురి అయింది. వారి అసమర్థత, నిర్లక్ష్యం మూలంగా అప్పుల ఊబిలోకి నెట్టారు. అవరోధాలు అన్నిటిని అధిగమించి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా...
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీ అభ్యర్థులు ఎన్నికల లోపు మధ్యలోనే డ్రాప్ అవుతారని, ఆ భయంతోనే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారని మాట్లాడుతున్నారని...
గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ గురువారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. గన్నవరం నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల అధికారి గీతాంజలి శర్మకు రెండు సెట్ల నామినేషన్...
రాష్ట్రంలోని ప్రధాన కార్యదర్శి, డీజీపీతోపాటు ఇతర ఉన్నతాధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహారిస్తున్నారని ప్రతిపక్షాలు పలు సందర్బాల్లో ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే సీఈవోకి ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా,...
వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి కడపలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వివేకా హత్యపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్, అవినాష్ రెడ్డిలపై విరుచుకుపడ్డారు. వివేకా...
విజయనగరంలో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో దారుణం జరిగింది. సమీపంలోని ఎస్పీ బంగ్లా రోడ్ నుంచీ వస్తున్న వాహనదారుడిని వైజాగ్ వెళుతున్న సాయికృష్ణ ప్రైవేట్ బస్ డీ కొట్టింది సదరు వాహనం నడుపుతున్న వ్యక్తి...
ఈరోజు వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలలో టౌన్ పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రావూరి ప్రకాషరావు కుమార్తె రావూరి సాయి అలేఖ్య ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యారు. బోనకల్ మండలం ఎల్...
పోలీసులే కరెంటు సరఫరా నిలిపివేయించినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా అంగీకరించారు. చీకటి కారణంగానే సీఎం జగన్ రెడ్డిపై దాడి జరిగిందని కూడా ఆయన అంగీకరించారు. చీకటి కారణంగా దాడి జరుగుతుందని పోలీసులు...
కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా గడ్డం ఇందుప్రియ ఎన్నిక కామారెడ్డి మున్సిపాలిటీలో నాలుగు సంవత్సరాలు 3 నెలల అవినీతి పాలనకు చరమగీతం పాడామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఇకపై మున్సిపాలిటీలో అవినీతి...
అధికార వైకాపాకు రాజంపేట నియోజవర్గంలో ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి వర్గీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో సోమవారం పోలిసుబ్బారెడ్డి, టిడిపి అభ్యర్థి బాలసుబ్రమణ్యం...