32.2 C
Hyderabad
June 4, 2023 20: 28 PM

Category : ముఖ్యంశాలు

Slider ముఖ్యంశాలు

ఒడిశా రైలు ప్రమాదంపై అధికారులతో సీఎం జగన్ అత్యవసర భేటీ

Satyam NEWS
ఏపీకి అనుకుని ఉన్న ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. దీనిపై సీఎం...
Slider ముఖ్యంశాలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Bhavani
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ప్రమాదంలో చిన్నారి సహా దంపతులు స్పాట్ లోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యారు. ఏర్పేడు మండలం...
Slider ముఖ్యంశాలు

రవాణా శాఖ పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష

Bhavani
రవాణా శాఖ కార్యాచరణపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నూతన సచివాలయంలోని సమావేశ మందిరంలో శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తైన తరుణంలో సాధించిన విజయాలు,...
Slider ముఖ్యంశాలు

రోడ్డు ప్రమాదాలలో 5గురు మృతి

Bhavani
ఖమ్మం జిల్లాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదలలో 5గురు మృతి చెందారు. కొనిజర్ల మండల కేంద్రం సమీపంలోని రాష్ట్రీయ ప్రధాన రహదారిలోని పెట్రోల్ బంకు వద్ధ లారీ కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన...
Slider ముఖ్యంశాలు

అవినాష్ రెడ్డి కి ముందస్తు బెయిల్

Satyam NEWS
వైఎస్ వివేకా హత్య కేసులో వైసీప కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. మరోవైపు వివేకా...
Slider ముఖ్యంశాలు

పండుగలా ఉత్సవాలు

Bhavani
పండుగ వాతావరణంలో వైభవోపేతంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర...
Slider ముఖ్యంశాలు

అప్పుడే తాడేపల్లిలో వణుకు మొదలైంది

Satyam NEWS
అభివృద్ధికి కేరాఫ్ గా మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత  చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి  ఆయన అహర్నిశలు కృషి చేశారు. అభివృద్ధితో ఏదైనా సాధ్యమేనని...
Slider ముఖ్యంశాలు

పార్లమెంటు భవన ప్రారంభానికి రాష్ట్రపతిని పిలవకపోవడం అవమానకరం

Bhavani
నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభానికి రాష్ట్రపతిని పిలవకపోవడం అవమానకరమైన విషయమని, ఎందుకు రాష్ట్రపతిని పిలవలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక సుందరయ్య భవనంలో...
Slider ముఖ్యంశాలు

జూన్ 2 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

Bhavani
ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైంది. జూన్ 2వ తేదీ నుంచి ఏపీ టెన్త్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ అధికారులు పేర్కొన్నారు. ప్ర‌తి...
Slider ముఖ్యంశాలు

పేదల ముంగిట్లోకి ఉచితంగా కార్పొరేట్ వైద్యం

Satyam NEWS
పేద ప్రజలకు సైతం కార్పొరేట్ తరహా వైద్య సేవలను ఉచితంగా అందుబాటులోకి తేవాలనే మానవీయ కోణంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల...
error: Content is protected !!