వారం రోజుల పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అనూహ్యంగా అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్,ఆమె సహచరుడు బుచ్ విల్మోర్లు 9 నెలల అనంతరం తిరిగి భూమిపైకి...
ప్రపంచంలోని 20 మంది ఉత్తమ మహిళల్లో ఒకరిగా అమెరికన్ ఎథ్నిక్ కమిషన్ ఎంపిక చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్నఆ అవార్డును అందుకున్నారు. మార్చి 12 వ తేదీన అమెరికా...
పల్నాడు, గుంటూరుతో పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భూ సేకరణకు జేసీలను అధికారులుగా నియమించారు. ఐదు జిల్లాల్లోని 23 మండలాల్లో, 121 గ్రామాల మీదుగా ఈ ఓఆర్ఆర్ నిర్మాణం జరగనుంది. అమరావతి ఓఆర్ఆర్...
ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ విసి ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై 60రోజుల్లో విజిలెన్స్ విచారణ పూర్తిచేసి, కఠిన మైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు....
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, కాలవ శ్రీనివాసులు...
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పిటి వారెంట్ పై జగ్గయ్యపేట పోలీసులు తీసుకెళ్లారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్లో వర్రా రవీందర్ రెడ్డి పై కేసు నమోదు అయ్యింది....
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి వేగంగా బాటలు వేస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని ఐటీ వ్యాలీ తరహాలోనే..ఏపీలోనూ అత్యాధుని...
‘మనం తీసుకునే ఆహారమే మెడిసిన్…వంటగదే ఫార్మసీ. సరిగ్గా అనుసరిస్తే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. క్యాన్సర్ వస్తే డాక్టర్ వైద్యం చేస్తారు…రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది....
మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. నాగబాబు తన ఎన్నికల అఫిడవిట్ తో తన ఆస్తులతో పాటుగా అప్పుల లెక్కలను వెల్లడించారు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కు చెల్లించాల్సిన...