38.2 C
Hyderabad
April 27, 2024 18: 41 PM

Category : జాతీయం

Slider జాతీయం

రూ.4,650 కోట్లు అక్రమ తరలింపు అడ్డుకున్న ఈసీఐ

Satyam NEWS
దేశంలో 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా  అత్యధిక మొత్తంలో రూ.4,650 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకొని ఈసీఐ రికార్డు నెలకొల్పింది. 18వ లోక్‌సభ...
Slider జాతీయం

కోయంబత్తూరు బీజేపీ అభ్యర్ధికి లోకేష్ ప్రచారం

Satyam NEWS
కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపి రాష్ర్ట అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి కి మద్దతుగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రచారం చేయనున్నారు. అందుకోసం లోకేష్ గురువారం రాత్రి 7 గంటలకు...
Slider జాతీయం

కర్నాటకలో భారీగా నగదు ఆభరణాలు స్వాధీనం

Satyam NEWS
కర్ణాటక పోలీసులు భారీ ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇంత పెద్ద ఎత్తున విలువైన వస్తువులు దొరకడం ఇదే ప్రధమం. రైడ్‌లో రూ. 5.60 కోట్ల...
Slider జాతీయం

సైనికులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్

Satyam NEWS
గ్రే హౌండ్ మరియు ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించారు.  తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని పూజారి కంకేర్‌లోని కర్రిగుట అడవుల్లో ఎన్‌కౌంటర్ జరుగుతోంది.  ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు వార్తలు...
Slider జాతీయం

అభివృద్ధిలో రాష్ట్ర సర్కార్ కు పూర్తి సహకారం అందిస్తాం

Satyam NEWS
రూ.56 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మోదీ తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సర్కార్ అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్‌‌ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్...
Slider జాతీయం

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌: నలుగురు మావోయిస్టుల మృతి

Satyam NEWS
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ దళాలకు, మావోయిస్టులకు...
Slider జాతీయం

వర్చువల్ గా 554 రైల్వే స్టేషన్ లను ప్రారంభించిన ప్రధాని

Satyam NEWS
విజయనగరం వీటీ ఆగ్రహారం నుంచీ అధికారులతో పాటు వీక్షించిన జిల్లా బీజేపీ నేతలు…! దేశ వ్యాప్తంగా ఈరోజు 554 రైల్వే స్టేషన్లను, 1500 రోడ్-ఓవర్-బ్రిడ్జి మరియు అండర్-పాస్ లను ప ప్రధాని నరేంద్ర మోడీ...
Slider జాతీయం

మంగళగిరిలో ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేసిన ప్ర‌ధాని

Satyam NEWS
మంగళగిరిలో నిర్మించిన ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థను జాతికి అంకితం చేశారు.  ఎయిమ్స్ ప్రారంభోత్సవంలో...
Slider జాతీయం

క్రాంతి కుమార్ దర్శకత్వంలో నరేంద్ర మోది బయోపిక్ “విశ్వనేత”

Satyam NEWS
“ముచ్చటగా మూడోసారి కూడా భారత దేశ పాలనా పగ్గాలు చేపట్టడం కేవలం లాంఛనం” అనే అంచనాల నడుమ నరేంద్ర మోదీ బయోపిక్ తెరకెక్కనుంది. “విశ్వనేత” పేరుతో అన్ని భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం...
Slider జాతీయం

దావోస్ వరల్డ్ ఎకనమిక్ సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిచ్ చేరిన సీఎం

Satyam NEWS
దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిద్దరికి స్విట్జర్లాండ్‌లోని పలువురు ప్రవాస భారతీయ...