26.7 C
Hyderabad
May 1, 2025 05: 32 AM

Category : జాతీయం

Slider జాతీయం

కులగణనకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ

Satyam NEWS
కుల గణన నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం స్వాగతించారు. అదే సమయంలో దానిని పూర్తి చేయడానికి స్పష్టమైన కాల పరిమితి ఉండాలని డిమాండ్ చేశారు. “మేము ఈ...
Slider జాతీయం

పాకిస్థాన్ జిందాబాద్ అన్నందుకు కొట్టి చంపారు!

Satyam NEWS
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ అంటే ప్రజలు మండిపడుతున్నారు. దీనికి ఉదాహరణగా కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకున్న సంఘటన గురించి చెప్పవచ్చు. స్థానికంగా జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు...
Slider జాతీయం

మార్క్ కార్నీకి ప్రధాని మోడీ అభినందనలు

Satyam NEWS
కెనడా ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు మార్క్ కార్నీకి, విజయం సాధించిన లిబరల్ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారతదేశం, కెనడాలను కలిపి ఉంచే ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, చట్ట పాలన పట్ల అచంచలమైన...
Slider జాతీయం

కాశ్మీర్ లో ఉగ్రదాడి: 26 మంది మృతి

Satyam NEWS
కాశ్మీర్‌లోని పహల్గామ్ పట్టణానికి సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ గడ్డి మైదానంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులు ఉన్నారు. 2019లో...
Slider జాతీయం

ఐసీయూలో ఎయిర్ హోస్టెస్ పై లైంగిక దాడి

Satyam NEWS
హర్యానాలోని ఒక ప్రఖ్యాత ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యంత హీనమైన నేరం జరిగింది. మంగళవారం ఇక్కడి ఐసియులో వెంటిలేటర్‌పై ఉన్న ఎయిర్ హోస్టెస్‌పై సిబ్బంది ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిదితుడిని గుర్తించడానికి...
Slider జాతీయం

ఆమ్ ఆద్మీ పార్టీ నేతపై ఈడీ దాడులు

Satyam NEWS
పెరల్ ఆగ్రో కార్పొరేషన్ లిమిటెడ్ (PACL) మోసానికి సంబంధించిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుల్వంత్ సింగ్ ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. మొహాలీకి చెందిన ఈ నాయకుడి నివాసం...
Slider జాతీయం

ఈడీ ఎదుట హాజరైన రాబర్ట్ వాద్రా

Satyam NEWS
హర్యానాలో జరిగిన ఒక భూ ఒప్పందానికి సంబంధించిన కేసులో వ్యాపారవేత్త, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బావమరిది రాబర్ట్ వాద్రా మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు. ఈ మనీలాండరింగ్ కేసులో...
Slider జాతీయం

వక్ఫ్ చట్టంపై పశ్చిమబెంగాల్లో ఆందోళనలు

Satyam NEWS
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు సంబంధించిన హింసాత్మక ఘర్షణల తరువాత తండ్రీకొడుకులు సహా కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారని ఒక సీనియర్ అధికారి శనివారం తెలిపారు....
Slider జాతీయం

వారణాసిపై మోదీ వరాల జల్లు

Satyam NEWS
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గానికి వరాల జల్లు కురిసింది. ఈ 3,880 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఈరోజు తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో ప్రధాని ప్రకటించారు. వారణాసిని ఆయన సందర్శించి,...
Slider జాతీయం

పేద ముస్లింలకు అండగా నిలబడ్డ పార్లమెంటు

Satyam NEWS
ముస్లిం సమాజ ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆమోదించిన భారత పార్లమెంటు ఒక ప్రశంసాపూర్వకమైన విజయాన్ని సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రశంసించారు. “మొత్తం సామాజిక న్యాయం, ముఖ్యంగా...
error: Content is protected !!