27.7 C
Hyderabad
June 10, 2023 03: 15 AM

Category : జాతీయం

Slider జాతీయం

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Satyam NEWS
ఈ ఏడాది ఖరీఫ్‌లో పలు పంటలకు గిట్టుబాటు ధరల పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2023-24 మార్కెటింగ్ సీజన్‌ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (MSP)ని పెంచారు. ఈ క్రమంలో...
Slider జాతీయం

రుతుపవనాలు మరో 4 రోజులు ఆలస్యం

Bhavani
నేడు కేరళను తాకాల్సిన రుతుపవనాలు మరో నాలుగు రోజులు ఆలస్యంగా రానున్నట్టు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. కేరళ చేరిన తర్వాత వారం రోజులకు రాయలసీమ, 10-12 రోజులకు తెలంగాణాపై విస్తరిస్తాయి. అరేబియా సముద్రంపై...
Slider జాతీయం

తెలంగాణ తో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ షురూ

Bhavani
తెలంగాణ తో సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను సీఈసీ (కేంద్ర ఎన్నికల సంఘం) ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్రాల సీఎస్‌ లకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కీలక స్థానాల్లో...
Slider జాతీయం

జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి

Satyam NEWS
జమ్ములోని ఝజ్జర్ కోట్లి వంతెనపై నుంచి లోతైన లోయలో పడిన బస్సు ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 55 మంది గాయపడ్డారు. అమృత్ సర్ నుంచి కత్రా వెళ్తున్న బస్సు లోతైన లోయలో...
Slider జాతీయం

ఐజేయూ నేతలతో డిల్లీ జర్నలిస్టుల భేటీ

Bhavani
దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఆయా తెలుగు మీడియా సంస్థల సీనియర్ జర్నలిస్టులు సోమవారం సాయంత్రం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే), ఆం.ప్ర.వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్...
Slider జాతీయం

పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

Satyam NEWS
పైలట్‌ అప్రమత్తతతో భారత వాయుసేన(IAF)కు చెందిన అపాచీ అటాక్‌ హెలికాప్టర్‌ కు పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం గుర్తించి పైలట్‌ పొలాల్లో ల్యాండ్‌ చేశాడు. శిక్షణ కార్యక్రమంలో ఉండగా ఈ ఘటన...
Slider జాతీయం

ప్రభుత్వాధినేతగా ఇరవైఏళ్ళుపూర్తి..!

Satyam NEWS
ప్రపంచ స్థాయికి ఎదిగిన ఛాయివాలా..! పశ్చిమ బెంగాల్ సీఎం గా జ్యోతి బసూ…అప్రహితంగా సీఎం అయిన చరత్రే సృష్ఠించారు. మరి దేశ ప్రధానులెవ్వరైనా… అని ప్రశ్నిస్తే…!ఎందుకు లేరండీ యూపీఏ హయాంలో  ప్రధాని మన్మోహన్ సింగ్...
Slider జాతీయం

విజయవంతంగా జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 ప్రయోగం

Satyam NEWS
శ్రీహరికోట సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. వాహకనౌక ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రాకెట్‌ బయలుదేరిన తర్వాత 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251...
Slider జాతీయం

ఈ విపక్షాలు ఏకమయ్యేనా?

Bhavani
ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే రాజకీయ పార్టీలు పొత్తులపై దృష్టి సారించడం సాధారణమైన విషయం. మళ్ళీ అందలమెక్కడానికి అధికార పక్షం, పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధాన విపక్షం ఎన్ని కుస్తీలు పట్టాలో అన్నీ పడతాయి.అధికారానికి దూరమై చాలాకాలమైన...
Slider జాతీయం

త్వరలో పార్లమెంటు స్థానాల సంఖ్య పెరగవచ్చు

Satyam NEWS
ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించారు. కొత్త భవనంలో లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది సభ్యులకు సీటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. హాజరైన ప్ర‌ముఖుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగించారు. ఆయన...
error: Content is protected !!