27.2 C
Hyderabad
December 8, 2023 18: 56 PM

Author : Satyam NEWS

28575 Posts - 23 Comments
Slider వరంగల్

సిపిఐ అభ్యర్థుల గెలుపుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు

Satyam NEWS
రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు సహకరించిన కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయం ఎదుట...
Slider కృష్ణ

ఆర్టీసీ ఉద్యోగులకు హ్యాండ్ ఇచ్చిన జగన్

Satyam NEWS
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన ఏపీ సీఎం జగన్ రెడ్డి మాట తప్పి మడం తిప్పారు. ఆ తర్వాత వారి పేస్కేలు ఇవ్వడంలో కూడా విఫలం అయ్యారు....
Slider ప్రత్యేకం

ప్రభుత్వ సామాగ్రి తీసుకెళ్తున్న మాజీలకు సీఎస్ హెచ్చరిక

Satyam NEWS
అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తమ అధికారిక నివాసాలను ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు విలువైన ప్రభుత్వ సామాగ్రీని తీసుకెళ్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సీఎస్...
Slider ముఖ్యంశాలు

కిందపడ్డ కేసీఆర్: తుంటి ఎముకకు గాయం

Satyam NEWS
ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుంటి ఎముక విరిగింది. దాంతో ఆయనను యశోద హాస్పిటల్ లో చేర్చారు. ఈ సాయంత్రం వైద్యులు కేసీఆర్ కి శస్త్ర చికిత్స ...
Slider సంపాదకీయం

అడ్డంగా దొరికి పోయిన అపర భగీరథుడు!

Satyam NEWS
తెలంగాణ లో ఓటింగ్ ప్యాట్రన్ ను మార్చడం కొసం, తనకు సోదరసమానుడైన కేసీఆర్ ను ఓటమి నుంచి తప్పించడానికి ఏపీ సీఎం జగన్ రెడ్డి నాగార్జున సాగర్ డ్యామ్ డ్రామా ఆడిన విషయం తెలిసిందే....
Slider ప్రత్యేకం

ఈ ముఖ్యమంత్రి ధన దాహం బకాసురుని ఆకలి వంటిది

Satyam NEWS
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధనం దాహం బకాసురుని ఆకలి వంటిదని ప్రజలు భావించే పరిస్థితి నెలపొందని  నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  రఘురామకృష్ణంరాజు  విరుచుకుపడ్డారు. అరువు కోసం జగన్మోహన్ రెడ్డి ...
Slider ఆధ్యాత్మికం

శబరిమలలో పోటెత్తిన భక్తులు

Satyam NEWS
శబరిమల స్వామి అయ్యప్ప శరణు ఘోషతో మారుమోగి పోతున్నది. అక్కడ ఇసుక వేస్తే రాలని పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం పంపా నది, శబరిమల సన్నిధానం వద్ద భారీగా అయ్యప్ప దీక్షలో ఉన్న...
Slider వరంగల్

అంబేద్కర్ కు నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

Satyam NEWS
ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి.చాంద్ పాషా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమానికి కిసాన్...
Slider మహబూబ్ నగర్

ఫలించిన జర్నలిస్ట్ అవుట రాజశేఖర్ విశ్లేషణ

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై నవంబర్ 30వ తేదీన ప్రజలు ఎవరికి పట్టంకట్టబోతున్నారు,  డిసెంబర్ 3వ తేదీన ఎవరికి మెజారిటీ సీట్లు  రాబోతున్నాయని...
Slider గుంటూరు

గుడ్డి గుర్రాలు ఇకనైనా కళ్ళు తెరవాలి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాదని, మూడు రాజధానులతోనే ఆకాశం ఊడి ఏపీపై  పడుతోందని ప్రచారం చేసిన వైకాపా నాయకులు, గత  తెదేపా ప్రభుత్వం  అమరావతిని ఏనాడో చంపేసిందని,  దానిని వైకాపా ప్రభుత్వం పూడ్చేసిందని  జ్యోతిష్యం...
error: Content is protected !!