Author : Satyam NEWS

31306 Posts - 23 Comments
Slider ప్రత్యేకం

లోకేష్‌ మార్క్…. విద్యాశాఖలో కీలక సంస్కరణలు

Satyam NEWS
ఏపీ విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. జనవరి 27న  రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. విద్యార్థులకు ఆటల...
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో ఎల్ ఆర్ ఎస్ తిరస్కరణ: ఇబ్బందుల్లో యజమానులు

Satyam NEWS
వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీనివాసపురం శివారులో ప్లాట్లు కొన్న వారికి ఎల్ఆర్ ఎస్ ఆమోదం లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఒక సర్వే నంబర్ పై కోర్టు కేసు ఉన్నందుకు ఎల్ఆర్ఎస్ రిజెక్టెడ్(తిరస్కరణ) పేరుతో ఆన్...
Slider విజయనగరం

ఆన్లైన్ బెట్టింగుతో జీవితాలను నాశనం చేసుకోవద్దు

Satyam NEWS
ఆన్లైను బెట్టింగు యాప్లతో జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పిలుపునిచ్చారు. ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆన్లైను, ఆఫ్లైను క్రికెట్ బెట్టింగులకు పాల్పడేవారు, ముఖ్యంగా...
Slider క్రీడలు

పారా స్పోర్ట్స్ విజేత‌ల‌కు అభినందనలు

Satyam NEWS
పారా స్పోర్ట్స్ విజేత‌ల‌కు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. న్యూఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న ఖేలో ఇండియా పారా గేమ్స్ సెకండ్ ఎడిష‌న్‌లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచి ఏపీ క్రీడాకారులు...
Slider ముఖ్యంశాలు

డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం

Satyam NEWS
కేంద్రం ప్రతిపాదించిన పార్లమెంటరీ సీట్ల పునర్విభజనపై పోరాటానికి దక్షిణాది రాష్ట్రాలు సిద్ధమౌతున్నాయి. తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ నిర్వహించిన రాష్ట్రాల తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశంలో కనీసం...
Slider కర్నూలు

సంజన్న హత్య కేసులో 5 గురు అరెస్టు

Satyam NEWS
కర్నూలు నగరంలో కాశపోగు సంజన్న హత్య కేసులో 5 మంది ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. ఈ  సందర్బంగా  కర్నూలు జిల్లా ఎస్పీ...
Slider మెదక్

ముదిరాజులకు అడుగడుగునా అన్యాయమే!

Satyam NEWS
మత్స్య శాఖకు సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజులను విస్మరించడమేనని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. మత్స్యకారులకు సరైన బడ్జెట్ కేటాయించకపోవడంతో శుక్రవారం...
Slider జాతీయం

కర్ణాటకను కుదిపేస్తున్న ‘‘హనీట్రాప్’’ రాజకీయం

Satyam NEWS
కర్ణాటకలో రాజకీయ లక్ష్యాలను సాధించడానికి “హనీ ట్రాప్” ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసనసభ్యులు గురువారం పార్టీలకు అతీతంగా ఆరోపించారు. రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వర ప్రతిపక్షాల వాదనలకు మద్దతు ఇస్తూ, అటువంటి కేసులపై ఉన్నత...
Slider ముఖ్యంశాలు

చంద్రబాబు వరుసగా 3సార్లు సీఎం కావాలి

Satyam NEWS
దేశానికి మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు..చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు సీఎం అవ్వాలి అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు నేను సిద్ధం.. చంద్రబాబు నుంచి...
Slider జాతీయం

కంటెంట్ తొలగింపుపై కోర్టుకు వెళ్లిన మస్క్

Satyam NEWS
భారత ప్రభుత్వం చేస్తున్న చట్టవిరుద్ధమైన కంటెంట్ నియంత్రణ, ఏకపక్ష సెన్సార్‌షిప్ ను సవాలు చేస్తూ సోషల్ మీడియా దిగ్గజం ‘X’ (గతంలో ట్విట్టర్) యాజమాని అమెరికా బిలియనీర్ ఎలోన్ మస్క్ కర్ణాటక హైకోర్టులో దావా...