జాతీయ అవార్డుకు సీనియర్ న్యాయవాది అవ్వా విజయలక్ష్మి ఎంపిక
ఖమ్మం జిల్లా మధిర కు చెందిన సీనియర్ న్యాయవాది అవ్వా విజయలక్ష్మికి పి.వి.శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 12 పీవీ అభిమాన సంఘాల వారు వివిధ...