31.2 C
Hyderabad
May 29, 2023 21: 40 PM

Author : Satyam NEWS

26892 Posts - 22 Comments
Slider విజయనగరం

ఫిర్యాదు దారుల  అలసటను గుర్తించిన పోలీసు బాస్…!

Satyam NEWS
మండుతున్న ఎండకు… ఏసీ రూమ్ లో బాధితులకై “స్పందన”…! మీరు చదివిన హెడ్డింగ్ నిజమే… మీరు సరిగ్గానే చదివారు… అదేంటి…ఏసీ కాన్ఫరెన్స్ హాలేంటి… “స్పందన”..ఫిర్యాదులు దారులకేంటని ఆశ్చర్య పోకండి. విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో...
Slider ముఖ్యంశాలు

అప్పుడే తాడేపల్లిలో వణుకు మొదలైంది

Satyam NEWS
అభివృద్ధికి కేరాఫ్ గా మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత  చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి  ఆయన అహర్నిశలు కృషి చేశారు. అభివృద్ధితో ఏదైనా సాధ్యమేనని...
Slider ప్రత్యేకం

9 ఏళ్ల ప్రధాని మోడీ పాలన లో ఏం చేశామంటే….!

Satyam NEWS
హైదరాబాద్ లో మీడియా తో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర న్యాయశాఖ...
Slider జాతీయం

విజయవంతంగా జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 ప్రయోగం

Satyam NEWS
శ్రీహరికోట సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. వాహకనౌక ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రాకెట్‌ బయలుదేరిన తర్వాత 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251...
Slider సంపాదకీయం

జగన్ ప్రచారానికి చెక్ పెట్టిన తెలుగుదేశం మహానాడు

Satyam NEWS
తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆపేస్తుందన్న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడు తిప్పికొట్టారు. తాము అధికారంలోకి వస్తే జగన్‌ కన్నా ఎక్కువ సంక్షేమాన్ని...
Slider గుంటూరు

వినయ విధేయ రామా! ప్రత్యేక హోదా అడగలేదేం జగన్ మామా?

Satyam NEWS
వినయ విధేయ రామా!ప్రత్యేక హోదా అడగలేదేందుకు జగన్ మామా?అంటూ నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో జరిగిన నీతీ ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి...
Slider ముఖ్యంశాలు

పేదల ముంగిట్లోకి ఉచితంగా కార్పొరేట్ వైద్యం

Satyam NEWS
పేద ప్రజలకు సైతం కార్పొరేట్ తరహా వైద్య సేవలను ఉచితంగా అందుబాటులోకి తేవాలనే మానవీయ కోణంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల...
Slider తూర్పుగోదావరి

‘భవిష్యత్‌కు గ్యారంటీ’ పేరుతో టీడీపీ మేనిఫెస్టో

Satyam NEWS
‘‘ మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం. 18 – 59 ఏళ్ల మహిళలకు ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఖాతాల్లో వేస్తాం. ఇంట్లో ప్రతి మహిళకు పథకం వర్తింపు. ‘తల్లికి వందనం’ కింద...
Slider కడప

కార్మికవర్గ వ్యతిరేకులైన మోడీ, జగన్ లను తరిమికొట్టండి

Satyam NEWS
కేంద్రo,రాష్ట్రo లో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి ఇరువురు ఎన్నికలకు ముందు కార్మిక లోకానికి అనేక హామీలు ఇచ్చి ఎన్నికల అనంతరం ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా ఏ ఒక్క...
Slider మహబూబ్ నగర్

బి ఆర్ యస్ , కాంగ్రెస్ నేతల వాగ్వాదం.. ఉద్రిక్తత

Satyam NEWS
వనపర్తిలో దేవాలయాలు, మసీదులు కూల్చివేతను నిరసిస్తూ మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ  దొంగల మాదిరి అర్ధరాత్రి  తొలగించడం సరికాదన్నారు. చిన్నారెడ్డి మాట్లాడుతుండగా.. అక్కడే ఉన్న మున్సిపల్...
error: Content is protected !!