అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కొత్త బోయినపల్లి ఎస్ జె ఎస్ ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు భారతి 10వ తరగతి పరీక్షల్లో తమ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉన్నత ఫలితాలు...
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్ల వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ యువ నాయకులు వలసిగాండ్ల సుబ్బరాయుడు తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్నటిరోజు...
వైయస్ ఆర్ జిల్లా వేంపల్లి పట్టణ శివారులో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. హతుడిని వల్లూరు మండలం పైడికాలవ పంచాయితీ సీతోరుపల్లికి చెందిన పంగా రామయ్య గుర్తించారు. ఎవరో దుండగులు అతడిని కొట్టి, పెట్రోల్...
ఉద్యోగ రీత్యా ఎల్లలు దాటినా, సేవే లక్ష్యం గా భావిస్తూ తాను అమెరికాలో ఉన్నప్పటికీ జన్మనిచ్చిన గ్రామానికి, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఉచిత తాగునీటి మినరల్ కేంద్రాలతో పాటు, దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ...
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం బమ్మెర పోతన జన్మదినం పురస్కరించుకొని కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీటీడీ, హిందూ ధర్మ...
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర బద్ధంగా గరుడపటాన్ని...
అడాప్ట్ ఏ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో కొండూరు శరత్ కుమార్ రాజు ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ లో నిర్వహించిన ఉచిత కంటి వైద్య...
మాజీ మంత్రి వై.ఎస్ వివేకా హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్..వైసీపీ నేతలకు ఎదురుతిరుగుతున్నారు. నిజానికి గతంలో ఆయన వైసీపీ నేతలకు విధేయుడిగా ఉన్నారు. కానీ జైలు నుంచి విడుదలైన తర్వాత వారికే...
మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత బాబాయి అయిన వై ఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ నేడు కడప ఎస్పీని కలిశారు. సమాజంలో పవర్ ఫుల్ వ్యక్తుల నుంచి తనకు...
హెల్త్ క్యాంప్ తన స్నేహితుడు పందేటి భూపతి రాజు ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లో మొదలు పెట్టి ఇక్కడకూడా విస్తరించడం చాలా సంతోష కరమని కె.వి.వి.సత్య నారాయణ రాజు (చైతన్య రాజు) తెలిపారు. ఇప్పుడు...