అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆడపూరు లో బుధవారం వేడుకగ శ్రీ మంచాలమ్మ తిరునాళ్ళు నిర్వహించారు. నిర్వాహకులు ఇంజమ్ రామచంద్ర నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ తిరునాళ్ళకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి...
కడప జిల్లా పోరుమామిళ్ల అటవీ రేంజ్ లో 23ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి కారు, మోటారు సైకిళ్లను టాస్క్ ఫోర్సు పోలీలసులు స్వాధీనం చేసుకున్నారు....
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని టిటిడి జెఈవో...
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మార్చి 9 నుంచి ఏప్రిల్ 3 వరకు తొలి...
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో చెయ్యేరు వరద బాధితునికి జనసేన ఇంచార్జీ మలిశెట్టి వెంకట రమణ సాయం చేశారు. బుధవారం చెయ్యరు వరద బాధిత కుటుంబానికి పోషణ కోసం 20 వేల...
జగనన్న కాలనీలో ఇండ్ల గోడు పట్టించుకోవాలని, టిడ్కో ఇళ్లను స్వాధీన పరచాలని మార్చి 2న చలో విజయవాడ జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పిలుపునిచ్చారు. మంగళవారం కడప సిపిఐ జిల్లా...
కమలాపురం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా నీచ రాజకీయ సంస్కృతికి కొందరు నాయకులు చేయూతనందిస్తూ నియోజకవర్గ రాజకీయాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ ఆగ్రహం...
అత్యుత్తమ పనితీరు కనబరచిన మహిళా పోలీసులను ప్రత్యేకంగా అభినందించిన వై.ఎస్.ఆర్ జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ వారికి ప్రశంసా పత్రాలు అందచేశారు. బాల్య వివాహాలు అరికట్టడంలో, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో మహిళా పోలీసుల...
అన్నమయ్య జిల్లా రాజంపేటలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం వైబియన్ పల్లి గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ గణపతి అ భయాంజనేయ స్వామి దేవాలయం వద్ద ప్లే కార్డులు చేత పట్టి...
అన్నమయ్య జిల్లా నందలూరు మండలం పాచికాలువ కు చెందిన తెలుగుదేశం పార్టీకి, రాజంపేట తెలుగు దేశం ఇంచార్జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు వీరాభిమాని నాగరాజు తెలుగుదేశం పార్టీ చిత్ర పటాలు...