అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకట రమణ ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజంపేట టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం ...
అన్నమయ్య జిల్లా రాజంపేట లో బుధవారం టీడీపీ జోనల్ కో ఆర్డినేటర్ దీపక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి చమర్తి జగన్ మోహన్ రాజు, టీడీపీ రాజంపేట...
అన్నమయ్య జిల్లా రాజంపేట ఆకేపాటి భవన్లో మంగళ వారం స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గం లో వైసీపీ నుంచి టిడిపిలో...
సీఎం జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదని పిసిసి అధ్యక్షురాలు, వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్ధి వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజక వర్గం...
మతతత్వ బిజెపి పార్టీని తరిమికొట్టి ఇండియా కూటమిని గెలిపించాలని సిపిఐ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి బుకే విశ్వనాథ నాయక్ కోరారు. ఇండియా కూటమి రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా విశ్వనాథ నాయక్ ను ప్రకటించిన నేపథ్యంలో...
టిడిపి, జనసేన, బిజెపి కూటమి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని, రానున్న ఎన్నికలలో కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా జనసైనికులు తమ సత్తా ఏంటో చూపాలని జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ జన సైనికులు,...
కడప నగరంలోని పుత్త ఎస్టేట్లో, నూతన టిడిపి పార్లమెంట్ కార్యాలయాన్ని కమలాపురం ఇంచార్జ్ పుత్త నరసింహారెడ్డి నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు పుత్త చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన టిడిపి...
అన్నమయ్య జిల్లా దక్షిణ ఊటీగా పేరు ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్ కొండపై ఉన్న ప్రభుత్వ భూమిని వైకాపా ప్రభుత్వం అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు రాయిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని తెలుగుదేశం...
పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అభ్యర్థన మేరకు రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూ రిటీ నుండి టూ ప్లస్ టూ గా పెంచడం...
జగన్ రెడ్డిని ఓడించేందుకు జనం సిద్ధం గా ఉన్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్యాల చెంగల రాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ...