కడప పట్టణంలోని 40 డివిజన్ ఎస్బిఐ కాలనీ మరి పురం లో చిన్నపాటి వర్షానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఈ విధంగా అభివృద్ధికి నోచుకోలేదు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ లభించింది.అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు.అతడి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు, సెప్టెంబర్...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ ను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సునీల్ యాదవ్ తండ్రి కృష్ణయ్య పులివెందులలో మరణించడంతో అంతిమ సంస్కారాలకు రెండు వారాల...
కడప రైల్వే స్టేషన్ లో గూడ్స్ పట్టాలు తప్పిన ఘటనలో ఆరుగురిని సస్పెండ్ చేస్తూ గుంతకల్లు రైల్వే సీనియర్ డీఓఎం శ్రావణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 9న నంద్యాల డెమో...
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం అకేపాడులో బుధవారంతో తొమ్మిది రోజుల పాటూ జరిగిన ఉచిత కంటి శస్త్రచికిత్సల వైద్య శిబిరం ముగిసింది. ఉమ్మడి కడపజిల్లా జడ్పీ చైర్మన్ అకేపాటి అమర నాధ రెడ్డి ఆధ్వర్యంలో...
తల్లిదండ్రులు తరువాత విద్యా బుద్దులు నెరిపే గురువుదే అగ్రస్థానం అని కొత్త బోయినపల్లి ప్రధానోపాధ్యాయురాలు కె.భారతీ అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం లోని కొత్త బోయినపల్లి యస్.జె. యస్.యమ్.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం లోని సుండువారిపల్లి గ్రామంలో జగనన్న కాలనిలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇంటి పడికట్లు స్లాబ్ కూలి కార్మికుడు నారాయణ (58) దుర్మరణం పాలయ్యాడు. కాలనీలో జగనన్న ఇండ్ల...
అన్నమయ్య జిల్లా రాజంపేట మన్నూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మన్నూరులోని జనసేన పార్టీ...
అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన పార్టీ కార్యా లయంలో రాజంపేటఅసెంబ్లీ జనసేన ఇంచార్జీ మలిశెట్టి వెంకట రమణ ఆదేశాల మేరకు పోలిశెట్టి శ్రీనివాసులు నేతృత్వంలో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ 52వ...