27.7 C
Hyderabad
May 4, 2024 09: 59 AM
Slider కర్నూలు

ముస్లిం యువకుడిపై కాటసాని రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యం

#katasani

కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లెలో వైసీపీ ముఠా నాయకులు ప్రజలపై తెగబడ్డారు. తడకనపల్లెలో పాణ్యం వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. తన ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అమలు కావని చెప్పారు. ఆ పథకాలు రద్దవుతాయని కాటసాని ప్రచారం చేశాడు. దాంతో కాటసాని అబద్ధాలు చెబుతున్నారని ఒక ముస్లిం యువకుడు వాదించాడు. దీనికి కాటసాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకి ఎదురు చెప్పడంతో ఆగ్రహానికి గురైన కాటసాని తన అనుచరులకు ఆదేశాలు ఇవ్వడంతో ఆ ముస్లిం యువకుడిపై దాడికి దిగారు. కాటసాని అనుచరులు చేస్తున్న దాడి విషయం తెలుసుకున్న తడకనపల్లె గ్రామస్థులు ఎదురుతిరిగారు.

Related posts

ప్రధాని మోదీ ఫస్ట్ విదేశీ టూర్ క్యాన్సిల్

Sub Editor

War zone: గోధుమలు ఎగుమతి పై నిషేధం

Satyam NEWS

మనుధర్మ శాస్త్రం వల్లే బహుజనులకు నష్టం

Satyam NEWS

Leave a Comment