26.2 C
Hyderabad
March 26, 2023 12: 14 PM

Category : కరీంనగర్

Slider కరీంనగర్

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో నెం1 తెలంగాణ

Satyam NEWS
సీఎం కేసీఆర్ దార్శనికతతో దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గత 8 ఏళ్లలో ధాన్యం సేకరణ ద్వారా రాష్ట్ర రైతాంగానికి రూ. 1...
Slider కరీంనగర్

మంథని – కాటారం రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం

Satyam NEWS
పెద్దపెల్లి జిల్లా మంథని నుండి కాటారం వెళ్లే రహదారిపై బట్టుపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం రోజు ఒక ఇసుక లారీ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలంలో స్థానికులు తెలిపిన...
Slider కరీంనగర్

పాలు ,పెరుగు, నెయ్యి పై కూడా బిజెపి పన్ను విధిస్తోంది

Satyam NEWS
దేశంలో బీజేపీ పాలనలో ఏది కొనాలన్నా అగ్గిలో చేయిపెట్టనట్టు ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా పెరుగు, పాలు, నెయ్యి మీద పన్నులు విధించలేదని,...
Slider కరీంనగర్

వేములవాడ రాజన్నను మోసం చేసిన కేసీఆర్

Satyam NEWS
వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రతీ ఏటా 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మాట తప్పాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. తాగు నీటి సమస్యను కూడా...
Slider కరీంనగర్

కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి గంగుల

Satyam NEWS
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లాలో పలు అభివ్రుద్ది కార్యక్రమాల్లో నేడు పాల్గొన్నారు. నిరంతరం ప్రజల మద్యే ఉంటూ వారి బాగోగుల్ని చూసుకోవడంలో మంత్రి గంగుల తనదైన...
Slider కరీంనగర్

తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా అన్నమేనని

Satyam NEWS
తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ 2గా కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖులు అన్నమనేని సుధాకర్ రావుని నియమించారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా నర్సింగరావ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా ఇమ్మడి సోమనర్సయ్య ను...
Slider కరీంనగర్

పోలీసులకు చిక్కిన కొండగట్టు ఆలయం దొంగలు

Satyam NEWS
ప్రముఖ క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో దోపిడీకి పాల్పడిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. సాంకేతికతను అంది పుచ్చుకుని 24 గంటల్లోనే నిందితులను గుర్తించగలిగారు. కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన ముఠాను పట్టుకునేందుకు 4...
Slider కరీంనగర్

కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు

Satyam NEWS
జగిత్యాల జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలోని లిక్కర్ వ్యాపారులు కింగ్ ఫిషర్ బీర్లు విక్రయించడం లేదని ప్రజావాణిలో బీరం రాజేష్ వ్యక్తి కలెక్టర్ కు పిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది.  కింగ్...
Slider కరీంనగర్

దళిత గిరిజన జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

Satyam NEWS
రాష్ట్రంలో దళిత, గిరిజన జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి ఆదుకోవాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ, వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కట్కూరి మల్లేష్ డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మింట్...
Slider కరీంనగర్

మానేరు రివర్ ఫ్రంట్ కు మహర్దశ

Satyam NEWS
కరీంనగర్ తలాపున ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే రిటెయినింగ్‌ వాల్‌, రోడ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక హంగులతో 70...
error: Content is protected !!