గోరక్ పూర్ నుండి యశ్వంత్ పూర్ వెళ్లే (12591/ 12592) ఎక్స్ ప్రెస్ రైలు ఇకపై జమ్మికుంటలో ఆగనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇటీవల రైల్వే మంత్రి...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 28న కరీంనగర్ రానున్నారు. ఆ రోజు బీజేపీ నిర్వహించే క్లస్టర్ సమావేశానికి హాజరుకానున్నారు. దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని క్రియాశీల కార్యకర్తలతో నిర్వహించే సమ్మేళనంలో...
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు కవిత శుక్రవారం రోజున...
ఈ నెల 27న కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాలలోని గౌరశెట్టి వెంకటయ్య మైదానంలో జరిగే బహిరంగ సభకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హాజరు కానున్న నేపథ్యంలో కనీవినీ ఎరగని రీతిలో సభను సక్సెస్ చేయాని...
తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ నరహరి. హైదరాబాద్,సత్యం న్యూస్: బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ వల్లనే సంక్షేమ పథకాలు సంచార జాతులకు అందాయని తెలంగాణ రాష్ట్ర సంచార...
హైకోర్టు తీర్పుతో కడిగిన ముత్యంలా బయటకు వచ్చిన మంత్రి గంగుల కమలాకర్ గత ఎన్నికల్లో కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తనపై ప్రతిపక్షాలు చేసిన కుట్రలు వీగిపోయాయని, ప్రజల ఆశీర్వాదంతో నామినేషన్ వేసిన రోజే...
నన్ను నమ్మి మూడు సార్లు గెలిపించిన కరీంనగర్ నియోజకవర్గ ప్రజల గొంతుకను అయ్యానని మరోసారి ఆశీర్వదిస్తే మీలోనే ఉంటానని..మీతోనే ఉంటానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు....
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు భాగం కావాలని…శారీరకంగా బాగుంటేనే పిల్లలు మానసికంగా రాణిస్తారని స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు....
కరీంనగర్ జిల్లా మానకొండూరు మాజీ శాసనసభ్యుడు, మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ అధికార బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అధికార పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు.2019 పార్లమెంట్...