తన కొడుకు వామన్ రావు, కోడలు నాగమణిల హత్య కేసుతో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు సంబంధం ఉందని తండ్రి గట్టు కిషన్ రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ హత్య...
న్యాయవాది గట్టు వామన్ రావు ఆయన భార్య న్యాయవాది పి.వి.నాగమణి హత్య కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వారిలో టీఆర్ఎస్ నాయకుడు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి,...
న్యాయవాదుల జంట హత్యలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోతే అందులో అయన పాత్ర ఉన్నట్లే భావించాల్సి వస్తుందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ ఆరోపించారు....
సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మున్నూరు కాపు ల బలోపేతానికి కృషి చేస్తానని కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ మున్నూరు కాపు కోఆర్డినేటర్ డాక్టర్ ఉప్పు రవీందర్ అన్నారు. గురువారం, శుక్రవారం నాగార్జున సాగర్ లో...
పేదరికం నుండి వచ్చిన వారు, పేదలకు సాయం చేయాలనే తపన ఉన్నవారే గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లుగా పని చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గతంలో కొన్ని జబ్బులు...
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మాత రామాబాయి అంబేద్కర్ 123వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల ప్రధాన కార్యదర్శి పల్నాటి చంద్రయ్య...
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం లోని సుద్దాల వాగు పై 5 కోట్ల 46 లక్షల రూపాయలతో హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ప్రభుత్వ విప్, చెన్నూర్...
జమ్మికుంట (ఇల్లందకుంట)కు చెందిన ఒక జర్నలిస్టుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సహాయం చేశారు. రిపోర్టర్ రాజేందర్ తల్లి రాధమ్మ ఇటీవల అనారోగ్యం పాలై యశోద ఆసుపత్రిలో చేరారు. అక్కడ...
రైతులు వ్యాపారులు కారు. భూమి విలువ ఎంత పెరిగినా రైతు వ్యవసాయమే చేస్తాడు తప్ప అమ్ముకొని పోవడం లేదు. రైతు త్యాగమూర్తి అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్...
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల క్లస్టర్ రైతు చైతన్య వేదికను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ రైతులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనాతో చాలా రోజులుగా...