చెక్ రిపబ్లిక్ మోడల్, మిస్ వరల్డ్ 2023 క్రిస్టినా పిస్జ్కోవా హైదరాబాద్ వచ్చారు. సాంప్రదాయ చీరకట్టు లో ఆమె మంగళవారం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ని దర్శించుకున్నారు. మే 7 నుంచి...
సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గత ఏడేళ్లుగా కేసు నడుస్తుండగా సుదీర్ఘ వాదనల అనంతరం తుది తీర్పు వెలువరించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు...
SLBC దోమలపెంట వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికితీయడానికి కేంద్ర, రాష్ట్ర విపత్తు బృందాలతో పాటు ఆర్మీ, నేవి, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ రహదారుల విభాగం, జేపీ, నవయుగ లకు చెందిన ఉన్నతాధికారుల...
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర ఆవిష్కరణకు సంబంధించి ‘పంచ కుండాత్మక మహా కుంభాభిషేక సంప్రోక్షణ’ మహోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా గుట్టకు...
నిర్మాణంలో ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బిసి) నాగర్కర్నూల్ జిల్లాలోని ఒక స్ట్రెచ్లో శనివారం పైకప్పు కూలిపోవడంతో కనీసం ఆరుగురు కార్మికులు చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు. నిర్మాణ సంస్థ బృందం మూల్యాంకనం కోసం...
తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతర అయిన దూరజ్ పల్లి శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు(గొల్లగట్టు) జాతరకు నేడు ప్రముఖులు విచ్చేశారు. సూర్యాపేట పట్టణంలోని గొల్ల బజార్ లో కోడి వంశస్థులు ఈ జాతర...
సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో దొంగలు హల్ చల్ చేసి పట్టపగలే నిలువు దోపిడీ చేశారు. వడ్ల వ్యాపారి నుండి నగదు దొంగలించి ఇద్దరు వ్యక్తులు పరారు కావడంతో కొందరు వెంబడించి పట్టుకొని...
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక,రైతు ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈనెల 26వ,తేదీన నిరసన కార్యక్రమాలు చేపడతామని ఐ ఎన్ టి యు సి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు...
ప్రక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నట్లుగా మన తెలంగాణ రాష్ట్రం ఇసుకను ఉచితంగా నిర్మాణాలకు ఇవ్వాలని సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్...
స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని నేడు యాదగిరిగుట్ట లో గిరి ప్రదర్శన జరిగింది. ఈ గిరి ప్రదర్శనకు వందలాది మంది నారసింహ భక్తులు హాజరయ్యారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఈవో భాస్కరరావు ఇతర ప్రముఖులు...