కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అరెస్టు ను ఖండిస్తూ…. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ లో కూడా ఆ పార్టీ ఆందోళనలు, నిరసనలకు దిగింది. అందులో భాగంగా విజయనగరం కాంగ్రెస్...
తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు లో పార్టీ ని నడిచే సత్త కనిపిస్తోందని..టీడీపీ నేతలు ఐవీపీ రాజు ,ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్, విజ్జపు ప్రసాద్ లు అన్నారు. విజయనగరం...
విద్యార్థులు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో పదోతరగతి పరీక్షలకు సిద్దం కావాలని ఏపీ రాష్ట్ర డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పదోతరగతి...
నగరంలో దివిటీలొకవైపు…కాగడాలు మరోవైపు విద్యలనగరమైన విజయనగరం లో సాయం సంధ కాస్త…వేడితో రగిలింది…అదీ హిందూ ధర్మ రక్షణ సమతి కాగడాలతో ఒకవైపు, ఎర్రటిదివిటీలతో స్టూడెంట్ విద్యార్ధి సమాఖ్య ఒకవైపు…పోటాపోటీ గా ప్రదర్శనలు నిర్వహించాయి.మార్చి 23...
ఎమ్మెల్యే కోటా ఎంఎల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ గెలవడం తో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. అందులో భాగంగా విజయనగరం అశోక్ బంగ్లాలో టీడీపీ నేతలు ఐవీపీ...
“సేవ్ జర్నలిజం” అంటూ వినతిపత్రం ఇచ్చిన జర్నలిస్టులు…! ‘సేవ్ జర్నలిజం’ పేరుతో జాతీయ జర్నలిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఆయా రాష్ఠ్రాలలో ఉన్న యూనియన్ సంఘాలు సంఘటితమై…ఆయా జిల్లా ల...
విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ దర్యాప్తులో...
గంటన్నర సేపు నిలచిపోయిన వాహనరాకపోకలు దాదాపు గంటన్నర పైగా విజయనగరం లో కలెక్టరేట్ జంక్షన్ లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసు బ్యారెక్స్ నుంచీ యూత్ హాస్టల్ వరకు రహదారి పై వాహనాలు నిలచిపోయాయి....
విజయనగరం జిల్లాలో ట్రాక్టర్లు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి ఒక ట్రాక్టర్ ఇంజన్, మూడు ట్రాక్టర్ ట్రక్కులు 4.50 లక్షల నగదును రికవరీ చేసినట్లుగా జిల్లా పోలీసు...
విజయనగరం జిల్లాలో 46,099 మందికి “జగనన్న విద్యాదీవెన” పథకం ద్వారా… పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ఆర్థిక సాయం అందించేందుకు జగన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా...