28.2 C
Hyderabad
April 30, 2025 06: 51 AM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

మే 01 నుండి వీఐపీ బ్రేకు దర్శనాల్లో మార్పు

Satyam NEWS
వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపి లకు మాత్రమే మే 01 నుండి జూలై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేస్తూ టిటిడి కీలక నిర్ణయాలు...
Slider చిత్తూరు

చంద్రబాబు దగ్గర చందమామ కథలు నడవవు!

Satyam NEWS
చందమామ కథల్లో రాక్షసులు చెట్టు తొర్రలలో దాగి రాత్రి వేళ బయటకు వచ్చి ప్రజల్ని భయపెట్టేవారు. ఆ రహస్య నేలమాలిగలలో వున్న పాతాళ స్థావరాలకు తొర్రల నుండి దారులు వుండేవి. అలా జగన్ హయాంలో...
Slider చిత్తూరు

తిరుమలేశుని సేవలో అన్నా కొణిదల

Satyam NEWS
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదల దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి  శ్రీవారి...
Slider చిత్తూరు

తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య 104 కిమీ మేర రైల్వే మార్గం డబ్లింగ్ పనులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. మొత్తం రూ.1332 కోట్లతో  చేపట్టే ఈ ప్రాజెక్టు వల్ల ప్రయాణాన్ని సులభతరం చేయటంతో పాటు...
Slider చిత్తూరు

శక్తికాంత్ దాస్ కు ఘనంగా వీడ్కోలు

Satyam NEWS
రెండు రోజుల తిరుపతి జిల్లా  పర్యటన ముగించుకుని ఆదివారం తిరుగుపయనమైన ప్రధాని  ప్రిన్సిపల్ సెక్రటరీ శక్తికాంత్ దాస్ కి రేణిగుంట విమానాశ్రయంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్, జాయింట్ కలెక్టర్ శుభమ్ బన్సల్...
Slider చిత్తూరు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాదెండ్ల

Satyam NEWS
తిరుమల శ్రీవారిని దర్శించుకుని సామాన్య భక్తుల వలె వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ నందు కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భోజనం చేశారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని...
Slider చిత్తూరు

రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

Satyam NEWS
కలియుగ దైవం తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు టిటిడి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులలో మినహా మిగిలిన రోజులలో విరాళం ఇచ్చిన భక్తులు తమకు...
Slider చిత్తూరు

గ్రూప్ 2 పరీక్ష రాయడానికి పెళ్లిపీటల నుంచి….

Satyam NEWS
గ్రూప్-2 పరీక్ష రాయటానికి పెళ్లి పీటల నుంచి డైరక్టుగా ఒక నూతన వధువు రావడం పలువురిని ఆశ్చర్యపరచింది. ఆమె పెళ్లి బట్టల్లోనే పరీక్ష కేంద్రానికి రావడం మరింత ఆశ్చర్యం కలిగించింది. తిరుపతి శ్రీ పద్మావతి...
Slider చిత్తూరు

నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

Satyam NEWS
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి నగరాన్ని సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ్య, సుందరీకరణ పనులను ఆదివారం మధ్యాహ్నం కమిషనర్...
Slider చిత్తూరు

పుంగనూరు పెద్దిరెడ్డి అటవీ ఆక్రమణపై చర్యలు

Satyam NEWS
చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం, మంగళం పేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలపై అధికారులు...
error: Content is protected !!