23.7 C
Hyderabad
March 23, 2023 01: 35 AM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

కులాలకతీతంగా కలసికట్టుగా వైకాపాను తరిమికొడదాం..

Satyam NEWS
రాజ్యాంగాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని  అవమానించే విధంగా గత ఎంపీ బై ఎలక్షన్ నుండి నేటి ఎమ్మెల్సీ ఎలక్షన్ వరకు బస్సులలో దొంగ ఓటర్లను తీసుకువచ్చి..  అరాచక పాలన కొనసాగిస్తున్న..  వైకాపా ప్రభుత్వం భారత దేశ...
Slider చిత్తూరు

గంగమ్మ ఆలయంలోని పురాతన స్తంభాలను పునర్నిర్మించాలి

Satyam NEWS
తిరుపతి లోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా బయటపడ్డ 16 వ శతాబ్దపు”మహా మండప స్తంభాలను” తిరిగి ఆలయ ప్రకారం లోపల పునర్నిర్మాణం చేసి భవిష్యత్ తరాల వారికి ఆలయ నిర్మాణ...
Slider చిత్తూరు

మునిరాజమ్మకు చంద్రబాబు రూ.5 లక్షల సాయం

Satyam NEWS
చిత్తూరు జిల్లాకు చెందిన బలహీన వర్గాల మహిళ మునిరాజమ్మ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో...
Slider చిత్తూరు

గందరగోళం సృష్టించిన 22 A: అధికారులపై చర్య తీసుకోండి

Satyam NEWS
ఏకపక్ష నిర్ణయం తీసుకుని నగర ప్రజలను మానసికంగా మనోవేదనకు గురిచేసిన టీటీడీ ఎస్టేట్ అధికారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ ప్రాపర్టీ...
Slider చిత్తూరు

తిరుపతిలో “కుక్క కాటుకు” మందేది ?

Satyam NEWS
తిరుపతి నగరంలో వీధి కుక్కలను (గ్రామ సింహాలను) కట్టడి చేయడంలో నగరపాలక సంస్థ పాలకులు,అధికారులు చేతులెత్తేశారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. నగరపాలక సంస్థలో వెటర్నరీ డాక్టర్ పోస్టు...
Slider చిత్తూరు

శ్రీనివాస సేతు మూడవ దశ పనులు త్వరితగతిన పూర్తి

Satyam NEWS
శ్రీనివాస సేతు మూడవ దశలో నిర్మాణంలో ఉన్న దాదాపు 6 స్టీల్ గర్డర్ లను రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని ఏప్రిల్ 15వ తేదీ లోపు  అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో...
Slider చిత్తూరు

శ్రీవారి పాదాల చెంత తిరుపతి 893 వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

Satyam NEWS
శ్రీవారి పాదాల మండపం వద్ద శుక్రవారం తిరుపతి స్థానిక హక్కుల పోరాట సమితి మరియు టిటిడి ఉద్యోగస్తుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన తిరుపతి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని నవీన్ కుమార్ రెడ్డి ప్రసంగించారు....
Slider చిత్తూరు

వైసీపీ వారు దాడి చేసినా కేసు లేదు.. నా వెంటపడతారేం

Satyam NEWS
వైసీపీవారు 20 మంది రాళ్లు తీసుకొని దాడి చేయడానికి కత్తులు, రాళ్లతో సిద్ధంగా వున్నా.. కేసులు లేవు. లోకేశ్ మాత్రం స్టూల్ ఎక్కి మాట్లాడితే కేసులు పెడుతున్నారు అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన...
Slider చిత్తూరు

వ్యభిచార గృహం నడుపుతున్న మహిళాఎస్ఐ తల్లి తమ్ముడు

Satyam NEWS
వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఒక మహిళా ఎస్ ఐ తల్లి, తమ్ముడిని తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. ఆ మహిళా ఎస్ఐకి ఏడాది కిందట వివాహం కావడంతో ఆమె భర్తతో వేరుగా జీవిస్తోంది. ఆమె...
Slider చిత్తూరు

చంద్రప్రభ వాహ‌నంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి

Bhavani
శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన శుక్రవారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు చంద్రప్రభ వాహ‌నంపై నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే...
error: Content is protected !!