వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపి లకు మాత్రమే మే 01 నుండి జూలై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేస్తూ టిటిడి కీలక నిర్ణయాలు...
చందమామ కథల్లో రాక్షసులు చెట్టు తొర్రలలో దాగి రాత్రి వేళ బయటకు వచ్చి ప్రజల్ని భయపెట్టేవారు. ఆ రహస్య నేలమాలిగలలో వున్న పాతాళ స్థావరాలకు తొర్రల నుండి దారులు వుండేవి. అలా జగన్ హయాంలో...
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదల దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి...
ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య 104 కిమీ మేర రైల్వే మార్గం డబ్లింగ్ పనులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. మొత్తం రూ.1332 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు వల్ల ప్రయాణాన్ని సులభతరం చేయటంతో పాటు...
రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని ఆదివారం తిరుగుపయనమైన ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ శక్తికాంత్ దాస్ కి రేణిగుంట విమానాశ్రయంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్, జాయింట్ కలెక్టర్ శుభమ్ బన్సల్...
తిరుమల శ్రీవారిని దర్శించుకుని సామాన్య భక్తుల వలె వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ నందు కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భోజనం చేశారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని...
కలియుగ దైవం తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు టిటిడి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులలో మినహా మిగిలిన రోజులలో విరాళం ఇచ్చిన భక్తులు తమకు...
గ్రూప్-2 పరీక్ష రాయటానికి పెళ్లి పీటల నుంచి డైరక్టుగా ఒక నూతన వధువు రావడం పలువురిని ఆశ్చర్యపరచింది. ఆమె పెళ్లి బట్టల్లోనే పరీక్ష కేంద్రానికి రావడం మరింత ఆశ్చర్యం కలిగించింది. తిరుపతి శ్రీ పద్మావతి...
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి నగరాన్ని సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ్య, సుందరీకరణ పనులను ఆదివారం మధ్యాహ్నం కమిషనర్...
చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం, మంగళం పేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలపై అధికారులు...