22.7 C
Hyderabad
July 7, 2024 06: 42 AM
Slider నెల్లూరు

రైల్వే లైన్ కోసం భూసేకరణ

#railway

నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో రైల్వే లైన్ నిర్మాణం కోసం 380.75 ఎకరాల భూమి సేకరించనున్నట్లు తహసీల్దారు ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఇందులో పట్టా భూమి 61.62, అసైన్డ్ 144, సీజేఎఫ్ఎస్ 36.45, ప్రభుత్వ భూమి 138 ఎకరాలు ఉందన్నారు. పట్టా భూముల రైతులు 161 మంది ఉండగా.. 39 మందికి ఇప్పటికే పరిహారం అందించినట్లు చెప్పారు. మిగిలిన వారికి త్వరలో నగదు అందజేస్తామని తెలిపారు.

Related posts

తిరుపతి భూకబ్జాదారులకు ప్రొఫెసర్ భూమన్ వార్నింగ్

Satyam NEWS

సీనియర్ జర్నలిస్టు విద్యారణ్య కామ్లేకర్ ఆకస్మిక మృతి

Satyam NEWS

కేసీఆర్ ను ప్రశ్నించే ధైర్యం లేదా లక్ష్మీనారాయణా?

Satyam NEWS

Leave a Comment