వనపర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు డాక్టర్లు రోగులపై దురుసుగా ప్రవర్తిసన్నారని భాదితులు జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన పిర్యాదులో కోరారు. తెలంగాణలో ప్రభుత్వం మారినా అధికారుల ప్రవర్తన మారలేదని తెలిపారు. డాక్టర్లను మర్యాద ట్రైనింగ్ కు పంపాలని కోరారు. తెలంగాణలో కెసిఆర్, ఆంధ్రాలో జగన్ విర్ర విగినందుకు ప్రజలు ఓడించారని తెలిపారు. రాజకీయ పార్టీలకు అధికారం, ఉద్యోగులకు పోస్టింగ్/జాబ్ శాశ్వతం కాదని గమనించాలని కోరారు. డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, పిర్యాదుల బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్