కాగజ్ నగర్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో భారత సేవాశ్రమ సంఘము వారి ఆధ్వర్యంలో స్వామి మునీశ్వరానంద జి ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న శ్రీ సరస్వతి శిశు మందిరాల జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ కొత్తపల్లి అనిత విద్యార్థులకు ఉచిత పుస్తకాలను పంపిణీ చేశారు వీరీతోపాటు రతన్ గైన్ పోతురాజుల లక్ష్మణ్ హనుమండ్ల రాజన్న అరుణ్ లోయ శ్రీనివాస్ ఇందూరి వెంకటేశం మరియు పాఠశాల ఆచార్యులు పాల్గొన్నారు.
previous post