భారీ వర్షం తాకిడి కి గురైన హైదరాబాద్ శేరిలింగంపల్లి జోన్ లో పలు ప్రాంతంలో కమీషనర్ రోనాల్డ్ రోస్ ఆకస్మిక పర్యటన చేశారు. బయో దైవర్సిటీ, క్యూ మార్టు, డి ఎల్ ఎఫ్ రోడ్డు వరద నీరు సమస్య పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన బాక్స డ్రెయిన్ నిర్మాణాలకు ఆదేశాలు ఇచ్చారు. కమిషనర్ తో పాటుగా జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్, యస్ డబ్లు డి, డి సి వేణుగోపాల్ రెడ్డి ,ఈ ఈ వి .శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
previous post