కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి జలా శయానికి ఎగువ ప్రాంతాలతో పాటు మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఎస్సారెస్పీ అధికారులు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి...
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొరలుతున్నాయి. మునేరు, బుడమేరు, పీలేరు నుంచి కృష్ణా నదికి భారీగా వరద నీరు చేరుతున్నది. దాంతో బ్యారేజ్ 25 గేట్లు నాలుగు అడుగులు, 45 గేట్లు...
తాలిపేరు ప్రాజెక్టు నుంచి దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నందున లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు....
భద్రాచలం వద్ద గోదావరి వరద 43.10 అడుగులకు చేరినట్లు జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా తెలిపారు. గోదావరి నుండి 9 లక్షల 36 వేల 996 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు...