31.2 C
Hyderabad
July 4, 2024 15: 11 PM
Slider నెల్లూరు

రైల్వే లైన్ కోసం భూసేకరణ

#railway

నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో రైల్వే లైన్ నిర్మాణం కోసం 380.75 ఎకరాల భూమి సేకరించనున్నట్లు తహసీల్దారు ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఇందులో పట్టా భూమి 61.62, అసైన్డ్ 144, సీజేఎఫ్ఎస్ 36.45, ప్రభుత్వ భూమి 138 ఎకరాలు ఉందన్నారు. పట్టా భూముల రైతులు 161 మంది ఉండగా.. 39 మందికి ఇప్పటికే పరిహారం అందించినట్లు చెప్పారు. మిగిలిన వారికి త్వరలో నగదు అందజేస్తామని తెలిపారు.

Related posts

ఫాసిస్టు పాలన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా?

Satyam NEWS

వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

Satyam NEWS

చెన్నై లో అట్టహాసంగా ఐజేయు 10వ జాతీయ మహాసభలు

Satyam NEWS

Leave a Comment