భారత్ పంచశీల సిద్ధాంతమే శరణ్యం
ఇంతకాలం ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించిన చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ ఆశ్చర్యకరంగా శాంతి మంత్రాన్ని జపిస్తున్నారు. తన 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బీజింగ్ లో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ...