29.7 C
Hyderabad
July 3, 2024 16: 41 PM
Slider ముఖ్యంశాలు

పీవీకి ఘన నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు

#TDP

బహుముఖ ప్రజ్ఞశాలి, అపార మేధావి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. పీవీ నరసింహ రావు తెలుగు రాష్ట్రాలకు, దేశానికి చేసిన సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్మరించారు. పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలతో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు పునాదులు వేశారని గుర్తుచేశారు. మాజీ ప్రధాని పీవీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అంజలి ఘటించారు. రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

Related posts

ప్రాజెక్టుల భూసేకరణ వేగంగా చేయాలి

Bhavani

మన మిసైల్ మన సైనికుల్ని హతమార్చిన వేళ…

Satyam NEWS

కులాల పేరుతో కొట్టుకున్న ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు

Bhavani

Leave a Comment