టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు ఆటగాళ్లు ఈరోజు ప్రధాని మోదీని కలిశారు. గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్ర యంలో దిగిన క్రికెటర్లు ఐటీసీ మౌర్య హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ప్రధాని నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారిని ప్రధాని మోదీ అభినందించారు.
previous post