22.7 C
Hyderabad
July 7, 2024 07: 44 AM
Slider క్రీడలు

ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు

#modi

టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు ఆటగాళ్లు ఈరోజు ప్రధాని మోదీని కలిశారు. గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్ర యంలో దిగిన క్రికెటర్లు ఐటీసీ మౌర్య హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ప్రధాని నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారిని ప్రధాని మోదీ అభినందించారు.

Related posts

పల్లె ప్రగతి పనులను వేగంగా పూర్తి చేయాలి

Satyam NEWS

ఎంపి ధర్మపురి అరవింద్ పై ఛీటింగ్ కేసు పెట్టాలి

Satyam NEWS

ములాయం అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్ చంద్రబాబు

Satyam NEWS

Leave a Comment