30.2 C
Hyderabad
July 7, 2024 17: 28 PM
Slider గుంటూరు

14న నరసరావుపేట రంగస్థలి వార్షికోత్సవం

#rangasthali

నరసరావుపేట రంగస్థలి 44వ వార్షికోత్సవం ఈ నెల 14వ తేదీన స్థానిక భువన చంద్ర టౌన్ హాల్ లో జరుగుతుందని అధ్యక్షుడు షేక్ మహబూబ్ సుభాని తెలిపారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలోని ఉన్నత పాఠాశాలలు, కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు ఏర్పాటు చేసిన నృత్య పోటీల కరపత్రాన్ని ఎమ్మెల్యే  డా.చదలవాడ అరవింద బాబు నేడు ఆవిష్కరించారు. క్రమం తప్పకుండా 44 సంవత్సరాలుగా రంగస్థలి కార్యక్రమాలు జరుపుకోవటం మనందరికీ గర్వకారణం అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు కీలారు వెంకట రావు, అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని, ప్రధాన కార్యదర్శి నల్లపాటి బోస్, కోశాధికారి సూరిబాబు, మస్తాన్ రావు, ప్రసన్న కుమార్, శ్రీనివాసాచార్యులు, నారాయణ, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణలో ఒక్క రోజులో తాగేసింది ఎంతో తెలుసా?

Satyam NEWS

పనులలో జాప్యం పై ఆగ్రహం

Bhavani

పడిపోయిన డ్రైనేజీ రిపేర్

Bhavani

Leave a Comment