37.2 C
Hyderabad
April 26, 2024 22: 12 PM

Tag : Palanadu dist

Slider గుంటూరు

బీసీల నెత్తుటితో తడుస్తున్న మాచర్ల నేల..!

Satyam NEWS
నరసరావుపేట కు అనిల్ కుమార్ ను ఎంపీ అభ్యర్ధిగా వైసీపీ ప్రకటించిన నాటి నుంచి బీసీల నెత్తుటితో పల్నాడు నేల నిత్యం తడుస్తోంది. పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా ఎగువ పల్నాడైన మాచర్లలో గత రెండు...
Slider గుంటూరు

పల్నాడు జిల్లాలో ముగ్గురి దారుణ హత్య

Satyam NEWS
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. కోనంకి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువులు విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. మృతులను...
Slider గుంటూరు

అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా

Satyam NEWS
స్థానిక వాసవి కళ్యాణ మండపం లో పల్నాడుజిల్లా  నర్సరావుపేట డివిజన్ పరిధి లో ఉన్న సబ్ డివిజన్ రెవిన్యూ అధికారులతో  డి. సుబ్బారావు చీఫ్ జనరల్ మేనేజర్ ఆపరేషన్ మరియు మెయింటే నన్స్ ఏపీసీపీడీసీల్...
Slider గుంటూరు

సొంత వారినే కాటేస్తున్న జే -మాఫియా..!

Satyam NEWS
ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేస్తే ..అరెస్ట్ లు..! ప్రశ్నిస్తే దాడులు! ఇదే పల్నాడులో జరుగుతున్న రౌడీ రాజకీయం. ఈ రాజకీయంలో వైసీపీ నేతలే అధికంగా బలయ్యారు. పల్నాడులోని 7 నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ...
Slider గుంటూరు

స్మార్ట్ సిటీస్ మిషన్ కోసం రూ.3,538 కోట్లు విడుదల

Satyam NEWS
సాంకేతికతను మెరుగుపరచడం, డేటా నిర్వహణను పెంచడం ద్వారా పౌరుల జీవన నాణ్యతను పెంచే లక్ష్యంతో 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్టుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.3,538 కోట్లు...
Slider గుంటూరు

టీడీపీ సంచలనం: సత్తెనపల్లి కి కన్నా

Satyam NEWS
సీనియర్‌ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణను పల్నాడు జిల్లా సత్తెనపల్లి టిడిపి ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ టిడిపి ప్రకటించింది. బిజెపి నుంచి టిడిపిలో చేరిన కన్నాను నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం తో...
Slider గుంటూరు

అధికారులను చూసి పరారైన బంగారు వ్యాపారులు

Satyam NEWS
తునికల శాఖ రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు బంగారు షాపుల పై ప్రత్యేక ద్రుష్టి సారించాలని ఉన్నత అధికారుల ఆదేశాలతో మాచర్ల, కారంపూడిలో బంగారం షాపులను తనిఖీ చేసినట్లు తునికల కొలతల శాఖ అసిస్టెంట్...
Slider గుంటూరు

పల్నాడు జిల్లాలో రెడ్డి కులస్తుల మధ్య పెరిగిన అగాథం

Satyam NEWS
వర్గ పోరుతో అధికార వైసీపీ పల్నాడు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా రెడ్డి సామాజిక వర్గ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారనే వార్తలు ఇక్కడ...
Slider గుంటూరు

వావిలాలను స్మరించుకోవడం మన బాధ్యత

Satyam NEWS
సత్తెనపల్లి గడ్డలో నడయాడిన స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య ను స్మరించు కోవడం మన బాధ్యతని, ఆయన కీర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి ఏడాది ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని...
Slider గుంటూరు

జగనన్నే మా భవిష్యత్తు  కార్యక్రమం విజయవంతం

Satyam NEWS
ఏప్రిల్ 7 వ తేదీన, వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా “జగనన్నే మా భవిష్యత్తు” పేరుతో మెగా పీపుల్స్ సర్వేను ప్రారంభించింది. ఇందులో 7 లక్షల మంది పార్టీ సైనికులు ప్రతి ఇంటిని సందర్శించి,...