నరసరావుపేట కు అనిల్ కుమార్ ను ఎంపీ అభ్యర్ధిగా వైసీపీ ప్రకటించిన నాటి నుంచి బీసీల నెత్తుటితో పల్నాడు నేల నిత్యం తడుస్తోంది. పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా ఎగువ పల్నాడైన మాచర్లలో గత రెండు...
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. కోనంకి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువులు విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. మృతులను...
స్థానిక వాసవి కళ్యాణ మండపం లో పల్నాడుజిల్లా నర్సరావుపేట డివిజన్ పరిధి లో ఉన్న సబ్ డివిజన్ రెవిన్యూ అధికారులతో డి. సుబ్బారావు చీఫ్ జనరల్ మేనేజర్ ఆపరేషన్ మరియు మెయింటే నన్స్ ఏపీసీపీడీసీల్...
ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేస్తే ..అరెస్ట్ లు..! ప్రశ్నిస్తే దాడులు! ఇదే పల్నాడులో జరుగుతున్న రౌడీ రాజకీయం. ఈ రాజకీయంలో వైసీపీ నేతలే అధికంగా బలయ్యారు. పల్నాడులోని 7 నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ...
సాంకేతికతను మెరుగుపరచడం, డేటా నిర్వహణను పెంచడం ద్వారా పౌరుల జీవన నాణ్యతను పెంచే లక్ష్యంతో 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్టుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.3,538 కోట్లు...
సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణను పల్నాడు జిల్లా సత్తెనపల్లి టిడిపి ఇన్ఛార్జ్గా నియమిస్తూ టిడిపి ప్రకటించింది. బిజెపి నుంచి టిడిపిలో చేరిన కన్నాను నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమిస్తూ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం తో...
తునికల శాఖ రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు బంగారు షాపుల పై ప్రత్యేక ద్రుష్టి సారించాలని ఉన్నత అధికారుల ఆదేశాలతో మాచర్ల, కారంపూడిలో బంగారం షాపులను తనిఖీ చేసినట్లు తునికల కొలతల శాఖ అసిస్టెంట్...
వర్గ పోరుతో అధికార వైసీపీ పల్నాడు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా రెడ్డి సామాజిక వర్గ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారనే వార్తలు ఇక్కడ...
సత్తెనపల్లి గడ్డలో నడయాడిన స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య ను స్మరించు కోవడం మన బాధ్యతని, ఆయన కీర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి ఏడాది ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని...
ఏప్రిల్ 7 వ తేదీన, వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా “జగనన్నే మా భవిష్యత్తు” పేరుతో మెగా పీపుల్స్ సర్వేను ప్రారంభించింది. ఇందులో 7 లక్షల మంది పార్టీ సైనికులు ప్రతి ఇంటిని సందర్శించి,...