విశాఖ చేరుకున్న హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు
కంబోడియా హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు విశాఖ చేరుకున్నారు. కంబోడియా సైబర్ నేరగాళ్ల నుండి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 25 మందికి విముక్తి కలిగింది. కంబోడియా బాధితులలో 9 మంది ఈరోజు సాయంత్రం విశాఖ విమానాశ్రయం...