సీతారామ ప్రాజెక్ట్ పూర్తికి అన్ని చర్యలు
సీతారామ ప్రాజెక్ట్ క్షేత్ర పరిశీలనను మంత్రుల బృందం చేపట్టింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర నీటిపారుదల, ఆహారం పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార,...