ఏళ్ళతరబడి పెండింగ్ లో ఉన్న చిన్న పత్రికల సమస్యల సమహారాన్ని రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తెలంగాణ చిన్న మధ్య తరహా పత్రికల మ్యాగజైన్స్...
హైదరాబాద్ లో ఉదయం తెలంగాణ ప్రభుత్వ అధికార నివాసం ప్రజా భవన్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీల ఆశాజ్యోతి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను వనపర్తి అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు, కాంగ్రెస్...
కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో టిఆర్ఎస్ నాయకుల చేతిలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్తలను ఖమ్మం ప్రభుత్వ దవాఖానాలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఘర్షణ వివరాలను...
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఫీడ్ బ్యాక్ ఆధారంగానే కాంగ్రెస్ మ్యానిఫెస్టో రూపొందిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఖమ్మంలో జరుగుతోన్న భట్టి పీపుల్స్...
సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క 104 రోజులుగా చేస్తున్న పాదయాత్రకు ప్రజా యుద్ధ నౌక గద్దర్ మరోసారి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. తాజగా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామంలో పాదయాత్ర...
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తో నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. వడదెబ్బ కారణంగా రెండు రోజులుగా అస్వస్థతకు...
సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 35వ రోజు సాగుతున్నది. 350 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేస్తూ కాల్వ శ్రీరాంపూర్ (పెద్దపల్లి జిల్లా) కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఎండలను...
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం ఎన్ఎస్ యుఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ...
దేశ సమైక్యత, సమగ్రత కోసం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించిన సందర్భంగా నారాయణపేట జిల్లా, గుడబల్లేరు గ్రామంలోని కృష్ణానది బ్రిడ్జి పైన రాహుల్ గాంధీ...