22.7 C
Hyderabad
July 3, 2024 02: 26 AM
Slider ప్రత్యేకం

పార్లమెంట్ లో బీజేపీకి మా అవసరం ఉంది

#VijayasaiReddy

పార్లమెంట్ లో బీజేపీకి మా అవసరం ఉంది పార్లమెంట్ లో బీజేపీకి తమ అవసరం ఉందని ఓటమి పాలైన వైసీపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన విజయసాయి రెడ్డి తెలిపారు. పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత బలం తమకూ ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీకి లోక్ సభలో 16 స్థానాలు ఉన్నాయని, తమ పార్టీకి లోక్ సభలో 4, రాజ్య సభలో 11 స్థానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్ లో తమ బలం తగ్గలేదని ఆయన అన్నారు. రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి బీజేపీకి తమ అవసరం ఉందని గుర్తించాలి. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో ఎన్ డి ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతిస్తాం అని ఆయన వివరించారు.

Related posts

కరోనా మహమ్మారిని తరిమికొట్టడమే ప్రజలందరి లక్ష్యం

Satyam NEWS

[Free|Trial] Best Weight Loss Pills 2012 Uk New Weight Loss Pill Berry Magic Pills To Lose Weight

Bhavani

కేసీఆర్ స‌ర్కార్ పై స‌మ‌ర‌ శంఖం పూరించిన బీజేపీ

Satyam NEWS

Leave a Comment