31.2 C
Hyderabad
July 4, 2024 14: 56 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో డాక్టర్ల దురుసు ప్రవర్తనపై కలెక్టర్ కు పిర్యాదు

#wanaparthy

వనపర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు డాక్టర్లు రోగులపై దురుసుగా ప్రవర్తిసన్నారని భాదితులు జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన పిర్యాదులో కోరారు. తెలంగాణలో ప్రభుత్వం మారినా అధికారుల ప్రవర్తన మారలేదని తెలిపారు. డాక్టర్లను మర్యాద ట్రైనింగ్ కు పంపాలని కోరారు. తెలంగాణలో కెసిఆర్, ఆంధ్రాలో జగన్ విర్ర విగినందుకు ప్రజలు ఓడించారని తెలిపారు. రాజకీయ పార్టీలకు అధికారం, ఉద్యోగులకు పోస్టింగ్/జాబ్ శాశ్వతం కాదని గమనించాలని కోరారు. డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, పిర్యాదుల బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

న్యాయవ్యవస్థతో ఘర్షణ నివారణకు మోదీ చర్యలు

Bhavani

భ‌వ‌న నిర్మాణ కార్మికుల ఆధ్వ‌ర్యంలో ముట్ట‌డి

Sub Editor

పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, సుకన్య సమృద్ధి యోజన పై  అవగాహన సదస్సు

Satyam NEWS

Leave a Comment