32.2 C
Hyderabad
July 2, 2024 17: 29 PM
Slider కృష్ణ

సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ  మిశ్రా

#kartikeyamishraias

సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. కార్తికేయ మిశ్రా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

Related posts

జబర్దస్త్ రోజా ఇక జబర్దస్త్ కు గుడ్ బై

Satyam NEWS

రామంతపూర్ డివిజన్ లో జ్వరం సర్వేలో పాల్గొన్న కార్పొరేటర్

Satyam NEWS

సైనికుల స్ఫూర్తితో సేవలు

Bhavani

Leave a Comment