31.2 C
Hyderabad
July 4, 2024 20: 43 PM
Slider కృష్ణ

సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ  మిశ్రా

#kartikeyamishraias

సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. కార్తికేయ మిశ్రా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

Related posts

తెలంగాణలో వ్యవసాయం కు పెద్దపీట

Bhavani

రాయలసీమకు శాపంగా అప్పర్ బద్ర ప్రాజెక్ట్

Bhavani

గ్యాస్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి

Satyam NEWS

Leave a Comment