మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్పై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సీబీఐ కోర్టులో...
ముందుగా అందరూ అనుకున్నట్లే చంద్రబాబునాయుడు అధికారంలోకి రావడంతో ఇప్పుడు మళ్లీ వాలంటీర్లపై చర్చసాగుతోంది. అయితే..దీనిపై ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంచాల్సి ఉంది. గతంలో...
జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులలో భాగస్వామ్యం ఉన్న మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ తాజాగా తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన నాలుక మడతపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...